Wednesday, March 25, 2020

సీఎం పదవికి రాజీనామా నాడే కరోనా కాటు? క్వారంటైన్‌లో కమల్‌నాథ్.. ఎంపీలో టెన్షన్

వచ్చింది విమానంలోనే అయినా కరోనా ఎవర్నీ వదలట్లేదు. సామాన్యుడి నుంచి సీఎం స్థాయి వ్యక్తుల దాకా వైరస్ టెస్టులకు వెనుకాడట్లేదు. మధ్యప్రదేశ్ లో ఒక జర్నలిస్టుకు పాజిటివ్ అని తేలడంతో యావత్ రాష్ట్రం ఒక్కసారే ఉలిక్కిపడింది. ఎందుకంటే ఆ జర్నలిస్టు ఇటీవలే వీవీఐపీల ప్రెస్ మీట్లకు హాజరయ్యాడు. సదరు వీవీఐపీలు తమకంటే పెద్దవాళ్లనూ కలిసిన దాఖలాలుండటంతో పరిస్థితి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39jsdtp

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...