Wednesday, March 25, 2020

coronavirus: వైద్యులు దేవుళ్లు, గౌరవంగా మెలగండి, వారణాసి వాసులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మోడీ

కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. తర్వాత తన నియోజకవర్గ ప్రజలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఇంటరాక్ట్ అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్థానికులతో ముచ్చటించారు. వారణాసి ఎంపీగా మీ ఆలనా పాలనా తెలసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తాను ఢిల్లీలో బిజీగా ఉన్నప్పటికీ.. వారణాసిలో ఏం జరుగుతుందో తన సహచరుల ద్వారా సమాచారం తెలుసుకుంటానని పేర్కొన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2vO8u7i

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...