Tuesday, March 31, 2020

జగన్! లాక్‌డౌన్‌ వేళ వారందర్నీ ఆదుకుంటారా? లేదా?: పవన్ కళ్యాణ్

అమరావతి: కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌తో అన్ని పనులు ఆగిపోయాయని, దీంతో కూలీలు, భవన కార్మికులు, ఉద్యాన, ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

from Oneindia.in - thatsTelugu News https://bit.ly/2WXI668

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...