కరోనా వైరస్ లాక్ డౌన్ కొనసాగుతున్నా ఏపీలోకి వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. వివిధ కారణాలతో తోచిన మార్గాల్లో ఏదోలా సరిహద్దులకు చేరుకుంటున్న వీరు.. పోలీసులు అనుమతించకపోవడంతో వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. తాజాగా ఇవాళ ఏపీ-కర్నాటక సరిహద్దుల్లో చిక్కుకుపోయిన 1500 మంది మత్స్యకారుల పరిస్దితి కూడా ఇదే.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3duhv6F
Subscribe to:
Post Comments (Atom)
లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...
-
కర్ణాటకలో బలపరీక్ష పూర్తయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణప్రభుత్వం పడిపోయింది. మొత్తం సభలో 204 సభ్యులు హజరు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట...
-
టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్...
-
హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారందర్నీ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదు...
No comments:
Post a Comment