Monday, March 23, 2020

coronavirus: కొత్తగూడెం డీఎస్పీపై 1897 ఎపిడెమిక్ డిసిజ్ యాక్ట్ కేసు, కుమారుడికి పాజిటివ్..

కరోనా మహమ్మరి విజృంభించడంతో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించి కఠినచర్యలకు ఉపక్రమించింది. అయితే బాధ్యతగల డీఎస్పీ ఒకరు తన కుమారుడిని క్వారంటైన్‌లో ఉంచకుండా.. బయటకు వదిలేశాడు. దీంతో తండ్రిపై ప్రభుత్వం కేసు పెట్టింది. పోలీసు ఉన్నతాధికారిగా ఉండి, తగిన చర్యలు తీసుకోకపోవడంతో కేసు నమోదు చేసింది. డీఎస్పీ స్థాయి అధికారిపై కేసు ఫైల్ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33GRGvA

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...