Monday, March 30, 2020

వలస కార్మికుల కష్టాలపై పిటీషన్ .. విచారణ జరపనున్న సుప్రీం ధర్మాసనం

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రజలు బయటకు రావటానికి వీలు లేదని ప్రభుత్వం ప్రకటన చెయ్యటంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వలస కూలీల బతుకు భారంగా మారింది . వందల,వేల కిలోమీటర్ల దూరం కూడా కాలినడకన వెళ్తున్న కూలీల పరిస్థితి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ULrUlL

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...