Sunday, March 22, 2020

గంటా నాదం చేసిన పవన్ కళ్యాణ్... కరోనాపై పోరాటం చేసే వారికి సెల్యూట్ అంటూ ..

కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ స్పందించారు దేశ వ్యాప్తంగా స్వచ్చందంగా ప్రజలు గృహ నిర్బంధంలో ఉన్నారు. ఇక జనతా కర్ఫ్యూ పాటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మోడీ నిర్ణయానికి మద్దతునిచ్చి కరోనా వైరస్ వ్యాప్తి చేద్నకుండా పోరాటం సాగించాలని చెప్పారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3a961U4

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...