Sunday, March 29, 2020

కోవిడ్-19: ఆర్మీ అధికారికి సోకిన కరోనావైరస్.. క్వారన్‌టైన్‌లోకి బీఎస్ఎఫ్‌ క్యాంపు

గ్వాలియర్: మధ్యప్రదేశ్‌‌లోని గ్వాలియర్ జిల్లాలో ఉన్న తెకన్‌పూర్ బీఎస్ఎఫ్ అకాడెమీలో పనిచేస్తున్న ఆర్మీ ఆఫీసర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ఆ క్యాంపులోని 50 మంది బీఎస్‌ఎఫ్ సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకు 34 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు ఇప్పటి వరకు ఇద్దరు ఈ మాయదారి మహమ్మారి బారిన పడి మృతి చెందారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bB11aU

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...