Saturday, March 21, 2020

కరోనాపై సమరానికి పవన్ పిలుపు .. సాయంత్రం 5గంటలకు జనసేనాని గంటానాదం

కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే . కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి , అందరం ఐక్యంగా పోరాటం సాగిస్తున్నాం అని చెప్పటానికి ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ పాటించాలని చేసిన ప్రసంగంపై స్పందించిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33IfEGL

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...