Monday, March 30, 2020

corona: మోడీ ప్రభుత్వం ఏప్రిల్‌లో ఎమర్జెన్సీ విధించనుందా?: నిజమెంత?

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అనేక తప్పుడు ప్రచారాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, కరోనా నేపథ్యంలో దేశంలో ఏప్రిల్‌లో ఎమర్జెన్సీ(అత్యవసర పరిస్థితి)ని విధిస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bFo0BV

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...