Monday, March 30, 2020

మూడు నెలలు కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదు.. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

కరోనా ప్రపంచ దేశాలనే కాదు ఇటు ఇండియాను వణికిస్తుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రజలను కాపాడటానికి లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం . బతికుంటే బలిసాకు తిని బ్రతకొచ్చు అన్న చందంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో ఎక్కడికక్కడ పనులు, వర్తక వాణిజ్యాలు ఆగిపోయాయి. ప్రజలు ఆర్ధిక ఇబ్బందుల్లో పడ్డారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UQqhU5

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...