Wednesday, March 25, 2020

భద్రాద్రి కొత్తగూడెం డీఎస్పీ, వంటమనిషికి కరోనా పాజిటివ్: లండన్ నుంచి వచ్చిన కుమారుడి ద్వారా:

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్‌కు చెందిన మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎస్ఎం అలీ, ఆయన ఇంట్లో పనిచేసే వంటమనిషిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం వారిద్దరూ వరంగల్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉంటున్నారు. డీఎస్పీకి, వంటమనిషికి ఆయన కుమారుడి ద్వారా ఈ వైరస్ సంక్రమించడం కలకలం రేపుతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WJyPhU

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...