Saturday, July 27, 2019

చివరి నిమిషంలో ఆలోచన విరమించిన బీజేపీ..ఆగమేఘాలపై యెడ్డీ ప్రమాణం ఇందుకేనా..?

గత మూడు రోజుల్లో కర్నాటక రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్-జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం, ఆ తర్వాత యడియూరప్ప కర్నాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే బీజేపీ అధిష్టానం మదిలో మాత్రం మరో ఆలోచన ఉన్నింది. ఇంతకీ ఏంటా ఆలోచన..? అది పక్కనబెట్టి ఆగమేఘాలపై యడియూరప్పతో సీఎంగా ఎందుకు ప్రమాణస్వీకారం చేయించింది..?

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Zg7wdv
via IFTTT

తెలంగాణపై కమలం ప్రత్యేక ఫోకస్..! అందుకే అటునుంచి నరుక్కొస్తున్న బీజేపి..!!

హైదరాబాద్ : త్వరలోనే తెలంగాణకు కొత్త గవర్నర్ ను నియమించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు కూడా అలాగే అందుతున్నాయి. దీని వెనక అనేక కారణాలే ఉన్నాట్టు చర్చ జరుగుతోంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడిప్పుడే బల పడుతోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను దక్కించుకోవడంతో,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2GxaPpr
via IFTTT

మొగున్ని అతని ప్రియురాలిని కెమెరాల ముందు చితక్కొట్టిన మరో భార్యా.. అక్రమ సంబంధాల ఎఫెక్ట్!!(వీడియో)

హైదరాబాద్ : కలకాలం తోడుంటానని చెప్పిన భర్త మాట తప్పాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన భార్య గుండె పగిలిపోయింది. ఆమె చూస్తూ ఊరుకోలేదు. కాళికాదేవి అవతారం ఎత్తింది. తన పతీపై శివాలెత్తింది. తాను, కూతురి పరిస్థితి ఏంటీ అని కాలర్ పట్టుకొని అడిగింది. మొన్న ప్రగతినగర్ ఘటన మరవకముందే హైదరాబాద్‌లో మరో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Zg7uSV
via IFTTT

ఓరి సన్నాసి అదేం పద్దతిరా..? భార్యను బెదిరించడానికి అదేం బ్లాక్ మెయిల్ రా యెదవా..??

చిత్తూరు/హైదరాబాద్ : కొన్ని జీవితాలు విచిత్రంగా సాగుతుంటాయి. కష్టాల కడలినుండి బయటపడేందుకు ప్రాంతం మారినా, వ్యక్తుల్ని మార్చుకున్నా, సమాజానికి దూరంగా ఉన్నా, ఆఖరికి స్వభావం మార్చుకున్నా కష్టాలు, కన్నీళ్లు మాత్రం వారి జీవితంలో మారవు. ఫెవికాల్ బందం లా అంటిపెట్టుకునే ఉంటాయి. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఓ మహిళ పాలిట శాపంగా పరిణమించింది. ఓ భర్త వేధింపులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2GvFvaE
via IFTTT

కరెంట్ లేకుండానే బల్బులు వెలుగుతున్నాయి.. కేవలం ఒంటికి తగిలిస్తే చాలు!! అదిలాబాద్‌లో వింత.. !

ఆదిలాబాద్ జిల్లా బెలా మండలం సిర్సన్న గ్రామంలో వింత చోటుచేసుకుంది. వింత అంటే మమూలు వింత కాదు. గ్రామంలోని రాంనగర్‌లో ఎస్కే చాంద్ ఉంటున్నారు. అతనికి భార్య, కుమారుడు సమీర్, కూతురు సానియా ఉన్నారు. అయితే ఒకరోజు అనుకోకుండా పిల్లలు బల్బును తాకడంతో అదీ వెలిగింది. దీంతో తండ్రి చాంద్ పాష కూడా ముట్టుకొని చూశాడు. అయితే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Zg7uCp
via IFTTT

వైయ‌స్‌కు రోశ‌య్య‌..జ‌గ‌న్‌కు బుగ్గ‌న‌: ప‌్ర‌తిప‌క్షంపై సామెతలు..సెటైర్లు..క‌ధ‌లు: అసెంబ్లీలో ట్ర‌బు

శాస‌న‌స‌భ‌లో రోశ‌య్య ఉంటే ఎదురు ప‌క్షం అధికారంలో ఉన్నా..ప్ర‌తిప‌క్షంలో ఉన్నా వారికి టెన్ష‌నే. ఆయ‌న ప్ర‌జాక‌ర్ష‌ణ ఉన్న నేత కాదు. కానీ స‌మ‌ర్ధ‌వంత‌మైన ఆర్దిక మంత్రి. సుదీర్ఘ పాల‌నా అనుభ‌వం ఆయ‌న సొంతం. అయితే, ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో అసెంబ్లీ వ్య‌వ‌హారాల శాఖా మంత్రిగా ఉన్న బుగ్గ‌న సైతం రోశ‌య్య త‌ర‌హాలోనే వ్య‌వ‌హార శైలి క‌నిపి స్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2GxaP8V
via IFTTT

సినిమా స్క్రిప్ట్ కే అందని ఐడియాలు..! పెద్దమ్మ ఇంటికే కన్నమేసిన కూతురు..!!

హైదరాబాద్: నగరంలో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. ఈజీ మనీ కోసం ముఖ పరిచయం లేని వాళ్లే కాదు స్నేహితులు, రక్త సంబందీకులు కూడా తెగబడిపోతున్నారు. ఇలాంటి సంఘటనే నగరంలో చోటుచేసుకుంది. తండ్రి, తమ్ముడు అనారోగ్యం పాలవడంతో ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ఓ యువతి మంచి ప్లాన్ వేసి..తన పెద్దమ్మ ఇంటికే కన్నం వేసింది. పక్కగా ప్లాన్ వేసి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Zecjfn
via IFTTT

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త .. అక్కడ ఇక క్యూ లైన్ కష్టాలు లేనట్టే ... ఎందుకంటే

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త . టీటీడీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు భక్తులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి .ఇప్పటి వారకు స్వామి వారిని దర్శించుకోవాలంటే.. గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడాల్సి వచ్చేది. కానీ ఇక నుండి ఆ కష్టం లేకుండా చేసే పనిలో ఉంది టీటీడీ . ముఖ్యంగా నారాయణగిరి ఉద్యానవనం వద్ద భక్తుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2GxdvTY
via IFTTT

లక్షలు ఖర్చుపెట్టాడు.. పేదొన్నని ప్రచారం చేసుకున్నాడు.. కోట్లు గడించాడు..!!

చెన్నై : పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి ఇది పాత సామెతే .. కానీ దీనిని అచ్చంగా యాప్ట్ చేసుకున్నాడో రైతు. అదేంటి రైతు అన్వయించుకోవడం ఏంటనే కదా సందేహం. ఔను తమ ఆచారాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. అయితే ఇందులో పేదలమని యాడ్ చేశాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి లక్షలు ఖర్చుపెట్టాడు. ఇదేమీ విడ్డూరమో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Zg7thP
via IFTTT

శశికళ ముందస్తు విడుదల..? ముమ్మర ప్రయత్నాల్లో టీటీవీ..! ఆసక్తిగా మారనున్న తమిళ రాజకీయం..!!

చెన్నై/హైదరాబాద్ : తమిళనాడు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారబోతున్నాయా..? మరో సారి రాజకీయ అస్థిరత చోటుచేసుకోబోతోందా..? ఎడప్పాడి ప్రభుత్వం వచ్చే శాసన సభ ఎన్నికల వరకూ ఉండదా..? అదికార మార్పడి తప్పదా..? కొత్త ముఖ్యమంత్రి మళ్లీ కొలువుదీరనున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆత్మగా ముద్ర పడ్డ చిన్నమ్మ అలియాస్ శశికళ ముందస్తుగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Gv9O0U
via IFTTT

యడియూరప్ప సీఎం అయ్యారు, సుప్రీం కోర్టులో పాత కేసు విచారణకు ఓకే, అప్పుడే కష్టాలు !

న్యూఢిల్లీ/బెంగళూరు: నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బీఎస్. యడియూరప్పకు అప్పుడే చిక్కులు మొదలైనాయి. హైకోర్టు నుంచి విముక్తిపొందిన బీఎస్. యడియూరప్ప కేసును మళ్లీ విచారణ చెయ్యడానికి శుక్రవారం సుప్రీం కోర్టు అంగీకరించింది. నాలుగు సంవత్సరాల క్రితం (2015లో) ఈ కేసు విచారణను కర్ణాటక హై కోర్టు రద్దు చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పతో పాటు కాంగ్రెస్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Zg7rXf
via IFTTT

ఎన్నారై భర్తలు వదిలేసే తెలుగుమహిళల సంఖ్య పెరుగుతుందట .. తెలుగురాష్ట్రాల నుండే ఎక్కువ ఫిర్యాదులట

తెలుగు రాష్ట్రాల గురించి కేంద్ర ప్రభుత్వం ఒక ఆందోళనకర విషయాన్ని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల నుండి విదేశాలకు వెళ్లిన ఎంతో మంది ఎన్నారైలు అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యలను వద్దు పొమ్మంటున్నారట.. ఇటీవల కాలంలో ఎన్నారై భర్తలు వదిలేస్తున్న భార్యల సంఖ్య గణనీయంగా పెరిగిందట.. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని, ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించడం పై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yi7aHo
via IFTTT

దేశం కాని దేశంలో తెలంగాణ సంస్క‌ృతి.. టాంజానియాలో ఘనంగా బోనాల సంబురాలు

టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్తంగా బోనాలు వేడుకలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇక కాంక్రీట్ జంగిల్‌లా మారిన హైదరాబాద్‌లోనూ బోనాల సందడి అంతా ఇంతా కాదు. ఆషాఢ మాసం మొదలు గోల్కోండ నుంచి మొదలు పెట్టి అటు సికింద్రాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XYcfnI
via IFTTT

ఎన్నారై భర్తలు వదిలేసే తెలుగుమహిళల సంఖ్య పెరుగుతుందట .. తెలుగురాష్ట్రాల నుండే ఎక్కువ ఫిర్యాదులట

తెలుగు రాష్ట్రాల గురించి కేంద్ర ప్రభుత్వం ఒక ఆందోళనకర విషయాన్ని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల నుండి విదేశాలకు వెళ్లిన ఎంతో మంది ఎన్నారైలు అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యలను వద్దు పొమ్మంటున్నారట.. ఇటీవల కాలంలో ఎన్నారై భర్తలు వదిలేస్తున్న భార్యల సంఖ్య గణనీయంగా పెరిగిందట.. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని, ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించడం పై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZdL4Sg
via IFTTT

దేశం కాని దేశంలో తెలంగాణ సంస్క‌ృతి.. టాంజానియాలో ఘనంగా బోనాల సంబురాలు

టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్తంగా బోనాలు వేడుకలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇక కాంక్రీట్ జంగిల్‌లా మారిన హైదరాబాద్‌లోనూ బోనాల సందడి అంతా ఇంతా కాదు. ఆషాఢ మాసం మొదలు గోల్కోండ నుంచి మొదలు పెట్టి అటు సికింద్రాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JQ2sap
via IFTTT

Friday, July 26, 2019

య‌డియూర‌ప్ప త‌ప్పిన ముహూర్తం: ఇది కూడా ముణ్నాళ్ల ముచ్చట కాదు క‌దా!

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా భార‌తీయ జ‌న‌తాపార్టీ సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు య‌డియూర‌ప్ప శుక్ర‌వారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. సాయంత్రం 6:32 నిమిషాల‌కు గ‌వ‌ర్న‌ర్ వ‌జూభాయ్ వాలా ఆయ‌న‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. దైవ సాక్షిగా య‌డియూర‌ప్ప ప్ర‌మాణం చేశారు. అక్క‌డి దాకా బాగానే ఉంది. స‌మ‌యం వ‌ద్దే చిక్కొచ్చి పడింది. ముందుగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30VBALV
via IFTTT

యడియూరప్పకు ఆ నిబంధన వర్తించదు.. నడ్డా ఏం చెప్పారంటే..?

న్యూఢిల్లీ : బీజేపీలో కొత్తగా 75 ఏళ్ల నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అంటే 75 ఏళ్లు దాటిన వారు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేయించబోమని బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు స్పష్టంచేసింది. మోడీ మొదటి క్యాబినెట్‌లో కేంద్రమంత్రులకు కూడా ఉద్వాసన పలికారు. దీంతో కర్ణాటక సీఎం అభ్యర్థి యడియూరప్ప అంశం తెరపైకి వచ్చింది. యడియూరప్పకు 76 ఏళ్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LFkOgJ
via IFTTT

అజాంఖాన్‌ క్షమాపణలు చెప్పాల్సిందే... స్పీకర్ ఆదేశం

డిప్యూటి స్ఫికర్ రమాదేవిపై సమాజ్ వాది ఎంపీ అంజాన్ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాల్సిందేనని స్పికర్ ఓం బిర్లా ఆదేశించారు. దీనిపై రెండు రోజులుగా లోక్‌సభలో దుమారం రేగుతుండగా స్పీకర్ ఆల్‌పార్టీ సమావేశం ఏర్పాటు చేశాడు. అనంతరం పలువురి అభిప్రాయాలు వ్యక్తం చేసిన తర్వాత స్పికర్ ఈ ఆదేశాలను జారీ చేశారు.కాగా స్పికర్ నిర్ణయం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3123Uwn
via IFTTT

ఏపీలో న్యాయ‌మూర్తి ఆమోదిస్తేనే కాంట్రాక్టు: దేశంలోనే మొద‌టి సారిగా..జ‌గ‌న్: కీల‌క బిల్లుల‌కు ఆమోదం..

ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కీల‌క బిల్లుల‌ను ఏపీ శాస‌న‌స‌భ ఆమోదించింది. టెండ‌ర్లు..కాంట్రాక్టుల్లో దేశ చ‌రిత్రలోనే తొలి సారి సారిగా పార‌ద‌ర్శ‌క‌త‌కు ఏపి వేదిక కానుంద‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పేర్కొన్నారు. దీనికి సంబం ధించిన న్యాయ స‌మీక్ష బిల్లును శాస‌న‌స‌భ ఆమోదించింది. దీంతో పాటుగా మ‌రో మూడు కీల‌క బిల్లును సైతం ఏపీ అసెంబ్లీ చ‌ర్చ త‌రువాత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LFkNtb
via IFTTT

Bigg Boss: సీజన్-3ని వదలని కేసులు.. క్యాస్టింగ్ కౌచ్ , అశ్లీలం.. ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు..!!

అమ‌రావ‌తి: బిగ్ బాస్ తెలుగు సీజన్-3ని కేసులు వ‌ద‌ల‌ట్లేదు. ఈ రియాలిటీ షో కార్య‌క్ర‌మాన్ని వెంట‌నే నిలిపివేయాల‌ని కోరుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌నాల వాజ్యం దాఖ‌లైంది. నిర్మాత‌, త‌మిళ‌నాడులోని తెలుగు యువ‌శ‌క్తి సంఘం అధ్య‌క్షుడు కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి దాఖ‌లు చేసిన ఈ పిటీష‌న్‌ను హైకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది. ఇందులో ప్రతివాదులుగా కేంద్ర ప్రభుత్వం, స‌మాచార

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3123SEL
via IFTTT

అధికారులు పాడుగాను.. చచ్చినోడికి కూడా పెన్షన్ ఇస్తున్నారు

హైదరాబాద్ : టెక్నాలజీ తీసుకొచ్చిన తంటో లేదా అధికారుల తీరో తెలియదు కానీ .. యధేచ్చగా తప్పులు జరుగుతున్నాయి. సాధారణంగా పెన్షన్ కోసం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తిరుగుతుంటారు. ఒక్కమాటకు పెన్షన్ ఇచ్చే రోజులు కాదు. సరే ఇచ్చిన పెన్సన్‌ను సక్రమంగా ఇస్తామని చెప్తారు. నెలకోసారి సంతకాలు పెట్టించుకుంటారు. ఆర్నెల్లకోసారి వెరిఫై చేస్తుంటారు. కానీ రాజధానికి కూతవేటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LIcNaO
via IFTTT

కేసీఆర్ మాయలో పడొద్దు జగన్ .. ఏపీపై కేసీఆర్ ది ఆది నుండీ వివక్షే అన్న తులసీ రెడ్డి

ఇప్పుడు ఏపీలో కేసీఆర్, జగన్ ల స్నేహం మీద హాట్ టాపిక్ నడుస్తుంది. నదీ జలాల ఒప్పందాల విషయంలో , వివాదాల్ని పరిష్కరించే విషయంలో జగన్ గుడ్డిగా కేసీఆర్ ను నమ్ముతున్నారని ప్రత్యర్ధి పార్టీలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఇక తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు పీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేసీఆర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3123QN9
via IFTTT

పూల్ గేమ్‌ను తిలకించేందుకు వచ్చిన స్పెషల్ గెస్ట్.. ఆదమరిస్తే ప్రాణాలు పోయేవి..!

బ్రిస్బేన్‌లో కొందరు పూల్ గేమ్ ఆడుతుండగా మరో ఆటగాడు అక్కడ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అయితే ఆ ఆటగాడు ఆట ఆడేందుకు రాలేదు.. ఆట వీక్షించేందుకు వచ్చినట్లుగా కనిపించాడు. కానీ ఈ ఆటగాడిని చూసిన వారు భయంతో పరుగులు తీశారు. ఇంతకీ ఆ ఆటగాడెవరో తెలుసా..? బ్రిస్బేన్‌లో కొందరు స్నేహితులు పూల్‌గేమ్ ఆడుతున్నారు. వారు ఆడుతున్న సమయంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2GsRrtC
via IFTTT

య‌డ్డియూర‌ప్ప ప్ర‌మాణం..నాలుగోస్సారి! ఈ సారైనా కుదురుకునేనా?

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా భార‌తీయ జ‌న‌తాపార్టీ రాష్ట్ర‌శాఖ అధ్య‌క్షుడు బీఎస్ య‌డ్డియూరప్ప ప్ర‌మాణ స్వీకారం చేశారు. శుక్ర‌వారం సాయంత్రం 6:32 నిమిషాల‌కు బెంగ‌ళూరులోని రాజ్‌భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో.. గ‌వ‌ర్న‌ర్ వ‌జూభాయ్ వాలా ఆయ‌న‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. దైవ సాక్షిగా య‌డ్డియూర‌ప్ప ప్ర‌మాణం చేశారు. తొలిద‌శ‌లో ఆయ‌న ఒక్క‌రే. అనంత‌రం శ్రావ‌ణ‌మాసం ఆరంభమైన అనంత‌రం మంత్రివ‌ర్గాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZcHVlD
via IFTTT

అక్బరుద్దీన్ కామెంట్స్ రచ్చ..! ఫిర్యాదుల వెల్లువ.. రెచ్చగొట్టలేదంటున్న ఎంఐఎం నేత

హైదరాబాద్ : అక్బరుద్దీన్ అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. తన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు రావడంతో అక్బరుద్దీన్ స్పందించారు. తాను రెచ్చగొట్టేలా వ్యవహరించలేదని పేర్కొన్నారు. తాను ఎవరి మనోభావాలు దెబ్బతీసేలా నడుచుకోలేదని స్పష్టంచేశారు. ఇటీవల కరీంనగర్‌లో ఎంఐఎం పార్టీ కార్యకర్తల సమావేశంలో అక్బరుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివాదాస్పద

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2GtYkLc
via IFTTT

ఆ కార్ల సంస్థలో 1700 మంది ఉద్యోగస్తులకు ఉద్వాసన..!

న్యూఢిల్లీ: జపాన్ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ భారత్‌లోని తన ప్లాంట్‌లో దాదాపు 1700 ఉద్యోగాలకు కోత పెట్టనుంది. ఈ కోతలన్నీ మ్యానుఫాక్చరింగ్ ఆపరేషన్స్‌లోనే ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిస్సాన్ ప్లాంట్లలో మొత్తం 6వేల ఉద్యోగస్తులను తొలగించాలన్న డెసిషన్‌కు యాజమాన్యం వచ్చేసింది. ఇందులో భారత్ నుంచి 1700 మంది ఉద్యోగస్తులకు ఉద్వాసన పలికేందుకు రంగం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZoblgE
via IFTTT

జ‌న‌సేన పోలిట్ బ్యూరో స‌భ్యుల నియామ‌కం: జేడీ లక్ష్మీనారాయ‌ణ‌కు ద‌క్క‌ని చోటు: పార్టీ వీడిన‌ట్లేనా.

ఎన్నిక‌ల్లో ఊహించ‌ని ఫ‌లితాలు ఎదుర్కొన్న జ‌న‌సేన కీల‌కమైన పోలిట్ బ్యూరో ను ఖ‌రారు చేసింది, మొత్తం న‌లుగురి స‌భ్యుల‌తో పోలిట్ బ్యూరో.. 11 మంది స‌భ్యుల‌తో పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీని ఏర్పాటు చేసారు. పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ ఛైర్మ‌న్‌గా నాదెండ్ల మ‌నోహ‌ర్‌ను నియ‌మించ‌గా.. క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం చైర్మ‌న్‌గా మాదాసు గంగాధ‌రం నియ‌మితు ల‌య్యారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోద‌రుడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y8x8g0
via IFTTT

ఆ పని చేస్తుండగా ఫోటోలు తీశారు. హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన వికారబాద్ ప్రజలు..!!

భారత ప్రభుత్వం మరుగుదొడ్లు ప్రతి ఇంటికి ఉండాలని చెప్పింది. స్వచ్చ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి టాయ్‌లెట్ల నిర్మాణం చేపట్టింది. అయితే కొన్ని గ్రామాల్లో మాత్రం పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు త్వరగా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలంటే జిల్లా కేంద్రాల నుంచి అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. మరుగుదొడ్లు లేకుంటే ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Om7bF9
via IFTTT

భారీగా పడిపోయిన బియ్యం ఎగుమతులు...ప్రభుత్వమే కారణమా..?

న్యూఢిల్లీ: దేశంలోని బియ్యం వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. గత ఏడేళ్లలో ఎన్నడూ లేనంతగా బియ్యం ఎగుమతి పడిపోయింది. ఇందుకు కారణం ఆఫ్రికన్ దేశాల నుంచి బియ్యంకు సప్లైకు డిమాండ్ తగ్గడం ఒక కారణమైతే... భారత ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు నిలిపివేయడం మరో కారణం అని రైస్ ఇండస్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. ఇక మన ప్రభుత్వం ప్రోత్సహకాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y4MBxG
via IFTTT

ప్ర‌భుత్వాన్ని కూల్చేసి..కాలిన‌డ‌క‌న తిరుమ‌లకు క‌ర్ణాట‌క తిరుగుబాటు ఎమ్మెల్యే!

తిరుప‌తి: క‌ర్ణాట‌క‌లో 14 నెల‌ల పాటు అధికారంలో కొన‌సాగిన కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్) సంకీర్ణ కూట‌మి ప్ర‌భుత్వాన్ని కుప్ప కూల్చ‌డంలో 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్ర‌ధాన పాత్ర పోషించారు. ఈ 16 మందిలో ఒక‌రైన కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ శుక్ర‌వారం ఏడుకొండ‌ల‌వాడిని ద‌ర్శించుకోవ‌డానికి తిరుమ‌ల‌కు చేరుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం గుండా ఆయ‌న కాలి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OlgtBd
via IFTTT

ఏం జ‌రిగినా జ‌గ‌న్‌దే బాధ్య‌త‌: స్పీక‌ర్ సీటుకే ఆయ‌న అగౌర‌వం: ప‌్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు..!

ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు మరోసారి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మీద ఫైర్ అయ్యారు. ముఖ్య‌మంత్రితో పాటుగా స్పీక‌ర్ పైనా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. స‌భ‌లో త‌న‌కు మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌టం లేద‌ని.. ఇచ్చినా..అధికార ప‌క్షం సూచ‌న ల మేర‌కు తిరిగి క‌ట్ చేస్త‌న్నార‌ని ఆరోపించారు. ఇటువంటి శాస‌న‌స‌భ తానెప్పుడూ చూడ‌లేద‌ని చెప్పుకొచ్చారు. ఏపిలో రెండు నెల‌ల కాలంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y4H7CZ
via IFTTT

సైబర్ మోసాల జోరు.. వేల కోట్ల రుపాయల లాటరీ పేరుతో లక్షల దోపిడి...!

సైబర్ నేరాల గూర్చి చెవుల్లో జోరీగలు మొత్తుకున్నట్టు, మొత్తుకుంటున్నా.. చాలమంది వాటి గురించి మాత్రం పట్టించుకోవడంలేదు. దీంతో సైబర్ నేరాగాళ్ల వలలో పడి లక్షల రుపాయాలను విదిలిస్తున్నారు. వందల కోట్ల రుపాయాలు ఉచితంగా ఎలా వస్తాయి అనే కనీస ఆలోచన లేకుండా సైబర్ ఉచ్చులో బిగుసుకుపోతున్నారు. తమ వద్ద నుండి తెలియకుండానే లక్షల రుపాయాలు దోచుకున్నాక, అప్పుడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OtSbp0
via IFTTT

భార్య ప్రియున్ని చంపేందుకు సుపారీ.. హంతకునికి ఆరు లక్షల విలువైన ఆయుధం గిఫ్ట్‌...

ఢిల్లీ : భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కాంట్రాక్ట్ కిల్లర్‌ను నియమించుకుని భార్య ప్రియుడిని చంపించే ప్రయత్నం చేశాడు. కానీ ప్లాన్ ఫెయిల్ కావడంతో అడ్డంగా బుక్కయ్యాడు. సుపారీ కిల్లర్‌తో పాటు కటకటాలు లెక్కబెడుతున్నాడు. ఢిల్లీ హరినగర్‌కు చెందిన సోనూ పండిత్ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తమ కాలనీకే చెందిన ఓ వ్యాపారవేత్తతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ybFRyr
via IFTTT

బీజేపీకి కర్ణాటక అసెంబ్లీ ప్రయోగశాల, ఆటలు ఆడుతోంది, మాజీ సీఎం సిద్దూ, ప్రజాస్వామ్యం !

బెంగళూరు: కర్ణాటక శాసన సభ (అసెంబ్లీ) బీజేపీ పాలిట ప్రయోగశాల (ల్యాబ్) అయ్యిందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీఎల్ పీ నాయకుడు సిద్దరామయ్య ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని, ఇది చట్ట వ్యతిరేకమని మాజీ సీఎం సిద్దరామయ్య విమర్శించారు. శుక్రవారం సోషల్ మీడియాలో బీజేపీ తీరును సిద్దరామయ్య విమర్శించారు. మెజారిటీ లేకుండానే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MiaF9g
via IFTTT

దేశం కాని దేశంలో తెలంగాణ సంస్క‌ృతి.. టాంజానియాలో ఘనంగా బోనాల సంబురాలు

టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్తంగా బోనాలు వేడుకలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇక కాంక్రీట్ జంగిల్‌లా మారిన హైదరాబాద్‌లోనూ బోనాల సందడి అంతా ఇంతా కాదు. ఆషాఢ మాసం మొదలు గోల్కోండ నుంచి మొదలు పెట్టి అటు సికింద్రాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MbeH2T
via IFTTT

దేశం కాని దేశంలో తెలంగాణ సంస్క‌ృతి.. టాంజానియాలో ఘనంగా బోనాల సంబురాలు

టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్తంగా బోనాలు వేడుకలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇక కాంక్రీట్ జంగిల్‌లా మారిన హైదరాబాద్‌లోనూ బోనాల సందడి అంతా ఇంతా కాదు. ఆషాఢ మాసం మొదలు గోల్కోండ నుంచి మొదలు పెట్టి అటు సికింద్రాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YizBUs
via IFTTT

దేశం కాని దేశంలో తెలంగాణ సంస్క‌ృతి.. టాంజానియాలో ఘనంగా బోనాల సంబురాలు

టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్తంగా బోనాలు వేడుకలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇక కాంక్రీట్ జంగిల్‌లా మారిన హైదరాబాద్‌లోనూ బోనాల సందడి అంతా ఇంతా కాదు. ఆషాఢ మాసం మొదలు గోల్కోండ నుంచి మొదలు పెట్టి అటు సికింద్రాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LBJy9w
via IFTTT

దేశం కాని దేశంలో తెలంగాణ సంస్క‌ృతి.. టాంజానియాలో ఘనంగా బోనాల సంబురాలు

టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్తంగా బోనాలు వేడుకలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇక కాంక్రీట్ జంగిల్‌లా మారిన హైదరాబాద్‌లోనూ బోనాల సందడి అంతా ఇంతా కాదు. ఆషాఢ మాసం మొదలు గోల్కోండ నుంచి మొదలు పెట్టి అటు సికింద్రాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XYcfnI
via IFTTT

Thursday, July 25, 2019

ఉగ్రవాద నిర్మూలన మాటల్లో కాదు చేతల్లో చూపించాలి... అప్పుడే ఇమ్రాన్ ఖాన్ మాటలు నమ్ముతాం.. భారత్

ఉగ్రవాద నిర్మూలపై పాకిస్థాన్ మాటలు చెప్పకుండా చేతల్లో చూపించాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావిశ్ కుమార్ డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పీకేయాలని ఆయన కోరారు. ఇందుకోసం చిత్తశుద్దితో పనిచేసినప్పుడే సాధ్యమవుతుందని ఆయన హితవు పలికారు.అయితే భారత దేశం మాత్రం ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని చెప్పడం హృదయపూర్వకంగా చేసిన వ్యాఖ్యలుగా చూడడం లేదని అన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LN9AXB
via IFTTT

కాలేజీ రోజులను ఇంకా మర్చిపోని వైసీపి నేతలు..! ర్యాగింగ్ కు పాల్పడుతున్నట్టు సీఎం కి ఫిర్యాదులు..!!

అమరావతి/హైదరాబాద్ : ఏపి రాజకీయాల్లో విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సునామీలాంటి విజయాన్ని చేజిక్కించుకున్న వైసీపీలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. ఆ పార్టీకి చెందిన మొత్తం 151 మంది ఎమ్మెల్యేలలో ఎక్కువమంది సీనియర్లే. జూనియర్లు తక్కువ. మంత్రివర్గంలోనూ సీనియర్లు, జూనియర్లు ఉన్నారు. ఆ సీనియర్లు... ఇప్పుడు ఈ జూనియర్లను 'ర్యాగింగ్' చేస్తున్నారట. చదవడానికి, వినడానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30VYIda
via IFTTT

ఓవైసీ తీరు మారలేదు.. మత విద్వేషాలే లక్ష్యం..! అక్బరుద్దీన్‌ను ఏకిపారేసిన బీజేపీ ఎంపీలు..!

ఢిల్లీ : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ బీజేపీ, ఆర్ఎస్‌ఎస్ లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్. మత రాజకీయాలతో ఓవైసీ బ్రదర్స్ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ టీఆర్ఎస్ పార్టీతో జతకట్టిన ఎంఐఎం ఎంతకైనా దిగజారుతుందని మండిపడ్డారు. గురువారం పార్లమెంట్‌ ఆవరణలో ఏర్పాటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LN9zD1
via IFTTT

అధికారా .. మజాకా.. పల్లకీలో ఊరేగిన ఆఫీసర్.. ఎక్కడో తెలుసా ..?

శ్రీనగర్ : అధికారులు వస్తే .. ఓ ప్రభుత్వ వాహనంలోనూ .. లేదంటే కారులో వస్తారు. మరీ క్రియేటివ్ ఎంప్లాయూస్ అయితే గుర్రం ఎక్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే కశ్మీర్‌లో ఓ ప్రభుత్వాధికారి మాత్రం వింతగా పల్లకిలో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో ఖంగుతినడం గ్రామస్తుల వంతైంది. రాంబన్ జిల్లా డిస్ట్రిక్ట్ డెవలప్ మెంట్ ఆఫీసర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/311Fzqx
via IFTTT

ప్రసాదంలో విషం కలిపి... భక్తులను చంపాలకున్న తీవ్రవాదులు...! ఎక్కడో తెలుసా...?

ఇప్పటి వరకు తీవ్రవాదులు పబ్లిక్ స్థలాలు, గుళ్లు,గోపురాల్లో బాంబులు పెట్టడం,వాటిని పేల్చి వందలాదిని మందిని పొట్టనబెట్టుకునే వారు, ఇది వీలు కాకపోతే ఎదురు కాల్పులకు దిగేవారు. కాని ముంబాయిలోని ఓ పురాతన దేవాలయంలో ఇచ్చే ప్రసాదంలో విషం కలిపి భక్తులను చంపడానికి ప్లాన్ వేశారు. ఇందుకోసం ఐఎస్ వద్ద శిక్షణ కూడ తీసుకున్నారు. అయితే అదృష్టవశాత్తు తీవ్రవాదులను ముందే అరెస్ట్ చేయడంతో అతిపెద్ద ప్రమాదం తప్పింది.  

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LN9y1V
via IFTTT

చంద్ర‌బాబు వార్నింగ్‌: జ‌గ‌న్ ఒళ్లుద‌గ్గ‌ర పెట్టుకోవాలి: కేసీఆర్ రుణం తీర్చుకుంటున్నారు...!

ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను హెచ్చ‌రించారు. ముఖ్య‌మంత్రి ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. తెలంగాణ‌తో ఏపీకి నీటి ప్రాజెక్టులు ఏంట‌ని నిల‌దీసారు. తెలంగాణ ఉద్య‌మం వ‌చ్చిందే నిధులు.. నీరు..ఉద్యోగాల కోస‌మ‌ని గుర్తు చేసారు. కేసీఆర్‌..జ‌గ‌న్ శాశ్వ‌తం కాద‌ని ఏపి శాశ్వ‌త‌మ‌ని వ్యాఖ్యానించారు. ఎవ‌రి ద‌యా దాక్షిణ్యాల మీద ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఎన్నిక‌ల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30TKWb5
via IFTTT

`చెత్త‌కు ఆహారం` ప‌థ‌కం: ఉచితంగా టిఫిన్‌, భోజ‌నం..గార్బెజ్ కేఫ్ స‌క్సెస్‌!

రాయ్‌పూర్‌: ఇప్ప‌టిదాకా ప‌నికి ఆహారం ప‌థ‌కం గురించి విన్నాం. అధికారులు సూచించిన ప‌ని చేయడం దానికి త‌గ్గ ల‌బ్ధిని పొంద‌డం ఈ ప‌థ‌కం ఉద్దేశం. ఇదే కాన్సెప్ట్‌ను కాస్త అటు, ఇటుగా మార్చారు. చెత్త‌కు ఆహారం ప‌థ‌కంగా మార్చారు. చెత్త‌ను తీసుకుని రావ‌డం ఉచితంగా క‌డుపు నిండా భోజ‌నం చేయడం ఇది దీని కాన్సెప్ట్‌. ఓ కిలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YlVHS1
via IFTTT

ఔను వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.. పాడు జంట..! సభ్యసమాజానికి ఏ మెస్సేజ్ ఇస్తారో..?

న్యూజెర్సీ/హైదరాబాద్ : ఇదో రకమైన రుగ్మత. పాడు రుగ్మత.. సమాజాన్ని భ్రష్టు పట్టించే రుగ్మత. ఆడ మగ ఒకరినొకరు చూసుకోవడం, ఇష్టపడడం, ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం సమాజంలో అత్యంత సహజం. అది ప్రకృతి ధర్మం కూడా. అలా కాకుంగా ఆడవాళ్లను ఆడవాళ్లు, మగ వాళ్లను మగ వాళ్లు చూసుకోవడం ఏందో, ఇష్టపడడం ఏందో, ప్రేమించుకోవడం ఏందో, తర్వాత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JT8IhL
via IFTTT

భార్యాభర్తలకు షాక్.. యాసిడ్ దాడి కేసు.. సంచలన తీర్పు..!

ఢిల్లీ : ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మూడేళ్ల కిందట జరిగిన యాసిడ్ దాడి కేసులో భార్యాభర్తలకు 11 ఏళ్ల జైలుశిక్ష ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. అంతేకాదు బాధితురాలికి చెరో లక్ష రూపాయలు జరిమానా చెల్లించాలంటూ ఆదేశించింది. కోర్టు తీర్పుతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 23 సంవత్సరాల రాధే అనే యువకుడికి అనిత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LDafKQ
via IFTTT

ఛిల్లింగ్ వీడియో: బంగీ జంప్ చేస్తున్న‌ప్పుడు బెల్ట్ తెగితే ఏమౌతుందో తెలుసా?

వార్సా: బంగీ జంప్‌. కాలికి బెల్ట్ క‌ట్టుకుని కనీసం 200 మీట‌ర్ల ఎత్తు నుంచి కిందికి దూకే సాహ‌స క్రీడ‌. అప్పుడేప్పుడో 20 ఏళ్ల కింద‌ట మెగాస్టార్ చిరంజీవి ఈ సాహ‌సం చేశారు. మొన్న‌టికి మొన్న‌- ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా బంగీ జంప్ చేశారు. ఊపిరిని స్తంభింప‌జేసే ఈ సాహ‌సానికి పూనుకున్న‌ప్పుడు అన్ని ర‌కాల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30RPIpB
via IFTTT

పొగ తాగడం మానేయండి.. లేక పోతే గుండే విశ్రాంతిని కోరుకుంటుందట..! జర బద్రం..!!

హైదరాబాద్ : ధూమపానం వల్ల కలిగే అనర్ధాల గురించి అనేక కథనాలు ప్రచురితమవుతూనే ఉన్నాయి. ఆరోగ్య నిపుణులు కూడా పొగ పీల్చడం వల్ల కలిగే నష్టాలను ఏకరువుపెడుతూనే ఉన్నారు. ఐనా మంచి మాటలను చెవులకు ఎక్కించుకునే వారికన్నా పెడచెవిన పెట్టేవారే ఎక్కువ. ధూమపానం తాగేవారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది. సిగరెట్‌ తాగేవారికే కాకుండా వారి చుట్టుపక్కల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LFljaw
via IFTTT

ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోద ముద్ర..! వ్యతిరేకించిన విపక్షాలు.. పంతం నెగ్గించుకున్న కేంద్రం..!!

రెండవ సారి త్రిబుల్ తలాక్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం తన పంతం నెగ్గించుకుంది. బిల్లుపై చర్చ చేపట్టింది. ఈనేపథ్యంలోనే ప్రతిపక్షాలు బిల్లును వ్యతిరేకించగా బీజేపీకున్న బలంతో బిల్లు పాస్ అయింది. బిల్లుపై చర్చ నేపథ్యంలోనే కేంద్రం తీసుకువచ్చిన త్రిబుల్ తలాక్ బిల్లు మతానికి సంబంధించింది కాదని, ఇది దేశంలోని ముస్లిం మహిళల గౌరవానికి సంబంధించిందని కేంద్రమంత్రి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30THpcO
via IFTTT

పాకిస్తాన్ కూడా అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపిస్తుందట!

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ సైతం అంత‌రిక్ష ప్ర‌యోగాల‌కు పూనుకుంటోంది. పొరుగుదేశం భార‌త్‌.. అంత‌రిక్ష ప్ర‌యోగ రంగంలో ప్ర‌పంచ దేశాల‌ను త‌ల‌ద‌న్నే స్థాయికి చేరుకున్న నేప‌థ్యంలో పాకిస్తాన్ ఈ నిర్ణ‌యాన్ని తీసుకుంది. 2022 నాటికి అంత‌రిక్షంలో వ్యోమ‌గామిని పంపిస్తామ‌ని ఆ దేశ శాస్త్ర‌, సాంకేతిక శాఖ మంత్రి ఫ‌వాద్ చౌధురి తెలిపారు. మాయ‌మైన ఐ ఇన్నాళ్ల‌కు తిరిగొచ్చింది: కుర్చీపై ఆశ‌తో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LFNu95
via IFTTT

క‌ర్నాట‌కంలో అనూహ్య ఘ‌ట్టం: రాష్ట్ర‌ప‌తి పాల‌న దిశ‌గా అడుగులు?

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌కలో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభం గురువారం అనూహ్య‌మైన మ‌లుపును తీసుకోబోతోందా? రాష్ట్ర‌ప‌తి పాల‌న దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయా? తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాల వ్య‌వ‌హారంపై స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకునేంత వ‌ర‌కూ ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్ప‌డే అవ‌కాశాలు లేవా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. భార‌తీయ జ‌న‌తాపార్టీకి చెందిన ఒక‌రిద్ద‌రు నాయ‌కులు ఈ విష‌యాన్ని కొట్టి పారేయట్లేదు. ప్ర‌భుత్వాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30THopg
via IFTTT

చొరబడితే మృతదేహాలు మోసుకెళ్లాల్సిందే: పాక్‌కు భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

న్యూఢిల్లీ: భారత్‌లోకి చొరబడేందుకు యత్నిస్తే చొరబాటుదారుల మృతదేహాలను తీసుకెళ్లేందకు పాకిస్తాన్ అధికారులు రావాల్సి ఉంటుందని హెచ్చరించారు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. ఈ మధ్యకాలంలో పాక్ నుంచి చొరబాట్లు తగ్గిపోయాయని చెప్పిన బిపిన్ రావత్... ఇందుకు కారణం భారత సరిహద్దుల్లో జవాన్లు గస్తీ చాలా బలంగా ఉందని కొనియాడారు. ఒకవేల చొరబాటుకు ప్రయత్నిస్తే తమ వారి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LFMJNm
via IFTTT

జ‌గ‌న్ దూకుడుకు బ్రేక్‌: పీపీఏల‌ స‌మీక్ష నిర్ణ‌యంపై హైకోర్టు స్టే: 40 కంపెనీల‌కు ఊర‌ట‌..!

విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల పైన దూకుడుతో ఉన్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు హైకోర్టు బ్రేకులు వేసింది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో అధిక ధ‌ర‌ల‌కు పీపీఏలు చేసుకున్నారంటూ కొత్త ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మీక్ష చేయాల‌ని నిర్ణ యం తీసుకున్నారు. దీని మీద అన్ని కంపెనీల‌కు సంప్రదింపులకు రావాలని.. ఏపీఎస్పీడీసీఎల్ లేఖ రాసింది. ఆ లేఖ‌తో పాటుగా ప్ర‌భుత్వం స‌మీక్షకు నిర్ణ‌యిస్తూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30THn4G
via IFTTT

కేసీఆర్ టార్గెట్ ట్రబుల్ షూటరే.. జేజమ్మ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ టార్గెట్ ట్రబుల్ షూటర్ హరీశ్‌రావునని సంచలన ఆరోపణలు చేశారు జేజమ్మ డీకే అరుణ. తనకు అల్లుడి నుంచి ముప్పు ఉందని కేసీఆర్ భయపడిపోతున్నారని కామెంట్ చేశారు. అందుకోసమే హరీశ్‌ను తగ్గించి .. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారని గుర్తుచేశారు. మరోవైపు తన ప్రత్యర్థి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జేజమ్మ.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LG7Uit
via IFTTT

మధ్యప్రదేశ్‌లో బీజేపీకి రివర్స్ పంచ్... కాంగ్రెస్‌లో చేరేందుకు మరో 4గురు బీజేపీ ఎమ్మెల్యేలు రెఢీ...

దేశమంతా పలు రాష్ట్రాల్లో బీజేపీ గాలీ వీస్తూంటే మధ్య ప్రదేశ్‌లో ఇందుకు భిన్నంగా ఉంది. కర్ణాటక సంక్షోభంతో అలర్ట్ అయిన మధ్యప్రదేశ కాంగ్రెస్ పార్టీ తమ రాష్ట్రంలో ఆపరేషన్ కమల్‌కు చేక్‌పెట్టింది. బీజేపీ ఆకర్ష్‌కు గురి కాకుండా తమ ఎమ్మెల్యేలను కాపాడుకుంటున్న కాంగ్రెస్ బీజేపీ ఎమ్మెల్యేలను సైతం పార్టీలో చేర్చుకుని ఆ పార్టీకి షాక్ ఇస్తోంది.ఇప్పటికే ఇద్దరు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LHcyMW
via IFTTT

దేశం కాని దేశంలో తెలంగాణ సంస్క‌ృతి.. టాంజానియాలో ఘనంగా బోనాల సంబురాలు

టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్తంగా బోనాలు వేడుకలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇక కాంక్రీట్ జంగిల్‌లా మారిన హైదరాబాద్‌లోనూ బోనాల సందడి అంతా ఇంతా కాదు. ఆషాఢ మాసం మొదలు గోల్కోండ నుంచి మొదలు పెట్టి అటు సికింద్రాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LBJy9w
via IFTTT

దేశం కాని దేశంలో తెలంగాణ సంస్క‌ృతి.. టాంజానియాలో ఘనంగా బోనాల సంబురాలు

టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్తంగా బోనాలు వేడుకలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇక కాంక్రీట్ జంగిల్‌లా మారిన హైదరాబాద్‌లోనూ బోనాల సందడి అంతా ఇంతా కాదు. ఆషాఢ మాసం మొదలు గోల్కోండ నుంచి మొదలు పెట్టి అటు సికింద్రాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XYcfnI
via IFTTT

దేశం కాని దేశంలో తెలంగాణ సంస్క‌ృతి.. టాంజానియాలో ఘనంగా బోనాల సంబురాలు

టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్తంగా బోనాలు వేడుకలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇక కాంక్రీట్ జంగిల్‌లా మారిన హైదరాబాద్‌లోనూ బోనాల సందడి అంతా ఇంతా కాదు. ఆషాఢ మాసం మొదలు గోల్కోండ నుంచి మొదలు పెట్టి అటు సికింద్రాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y25MZ2
via IFTTT

దేశం కాని దేశంలో తెలంగాణ సంస్క‌ృతి.. టాంజానియాలో ఘనంగా బోనాల సంబురాలు

టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్తంగా బోనాలు వేడుకలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇక కాంక్రీట్ జంగిల్‌లా మారిన హైదరాబాద్‌లోనూ బోనాల సందడి అంతా ఇంతా కాదు. ఆషాఢ మాసం మొదలు గోల్కోండ నుంచి మొదలు పెట్టి అటు సికింద్రాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JQ2sap
via IFTTT

దేశం కాని దేశంలో తెలంగాణ సంస్క‌ృతి.. టాంజానియాలో ఘనంగా బోనాల సంబురాలు

టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్తంగా బోనాలు వేడుకలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇక కాంక్రీట్ జంగిల్‌లా మారిన హైదరాబాద్‌లోనూ బోనాల సందడి అంతా ఇంతా కాదు. ఆషాఢ మాసం మొదలు గోల్కోండ నుంచి మొదలు పెట్టి అటు సికింద్రాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LBJy9w
via IFTTT

Wednesday, July 24, 2019

యడ్డీకి...సీఎం లైన్ క్లియర్ కాలేదా... ఢిల్లీ పిలుపు కోసం ఎదురు చూస్తున్న యడ్యూరప్ప...

కర్ణాటక సీఎం అభ్యర్ధిగా బీజేపీ సీనియర్ నేత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న బీఎస్ యడ్యూరప్పకు ఇంకా లైన్ క్లియర్ కాలేదా... సంకీర్ణ ప్రభుత్వం పడిపోయిన 48 గంటల్లోగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం అందించిన పార్టీ నేతలు...సీఎం ప్రమాణ స్వీకారాన్ని మరో రోజు ముందుకు సాగదీశారు. మరోవైపు ఢిల్లీ నుండి పిలుపు కోసం యడ్యూరప్ప

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2M8wwQc
via IFTTT

వైసీపీ రాజకీయ ఉగ్రవాదుల పార్టీ ! ఏపి సీఎం జగన్ చిన్న నాటి స్నేహితుడి ఘాటు వ్యాఖ్యలు !!

అమరావతి/హైదరాబాద్ : ఆరోపణలు-ప్రత్యారోపణలు, ఎత్తులు- పైఎత్తులతో ఏపి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అంతే కాకుండా అదికార పార్టీపై విమర్శలకు పదునుపెడుతున్నారు విపక్షనేతలు. జేసీ దివాకర్ రెడ్డి కొడుకు పవన్ రెడ్డి... జగన్ మంచి మిత్రులు. ఒకట్రెండేళ్లు వారు క్లాస్ మేట్స్ అని కూడా చెబుతుంటారు. అలాంటి ఫ్రెండే జగన్ ను ఏకిపడేశారు. "వైసీపీ నేతలు రాజకీయ ఉగ్రవాదులుగా మారి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2y7fPwa
via IFTTT

చంద్రయాన్ 2 ఇప్పుడు ఎక్కడుందో తెలుసా..? చంద్రుడిపైకి చేరేది ఆ తేదీనే..!

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో రెండు రోజుల క్రితం చంద్రయాన్ -2ను విజయవంతంగా నింగిలోకి పంపింది. ఇది ఒక ఎత్తయితే ఇస్రో శాస్త్రవేత్తలకు అసలైన సవాళ్లు మున్ముందు చాలా ఉన్నాయి. అందులో ఒక సవాలును విజయవంతంగా పూర్తి చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. జూలై 22న మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల 43 నిమిషాలకు నింగిలోకి నిప్పులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2M9BR9X
via IFTTT

సోఫా మీద కొండచిలువ.. ఎగిరిగంతేసిన కుటుంబసభ్యులు...

సిడ్నీ : కాక్రొచ్ కనిపిస్తేనే కంగారు పడిపోతాం. బల్లి దగ్గరకొస్తే వణికిపోతాం. ఇక క్రూర మృగాల సంగతి చెప్పక్కర్లేదు. కానీ ఆస్ట్రేలియాలో ఓ కుటుంబానికి ఒళ్లు గగుర్పొడిచే అనుభవం ఎదురైంది. సరదాగా తమ ఫ్యామిలీ హాల్‌లో కూర్చొందామని వెళితే అక్కడే రాజసం ఒలకపోసింది. దాన్ని చూసిన వారికి గుండె ఆగినంత పనైంది. పక్క ఫోటో క్వీన్స్‌లాండ్‌కి చెందిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2y3YB31
via IFTTT

ఏపీ అసెంబ్లీలో ఏం జరుగుతోంది ? ప్రజా సమస్యల పరిష్కారమా ? ప్రతీకారమా ?

అమరావతి/హైదరాబాద్ : ఏపి శాసన సభలో సభ్యులు హద్దులు దాటుతున్నారా..? ప్రొసీడింగ్స్ కి తీలోదకాలిచ్చి వ్యక్తిగత దూషణలకు ప్రాముఖ్యత ఇస్తున్నారా..? వ్యక్తిగత ఎదురు దాడులతో రాజకీయ ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకుంటున్నారా..? అందుకు శాసన సభను వేదిక చేసుకోవాలని సభ్యులు భావిస్తున్నారా..?అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యల గురించి, ప్రజా సంక్షేమంకోసం తీసుకొచ్చే కొత్త చట్టాల గురించి అదికార,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2M8wrMo
via IFTTT

వీడిన మిస్టరీ : చంద్రడిపై తొలి అడుగు మోపిన ఆర్మ్‌స్ట్రాంగ్‌ది సహజ మరణం కాదా..?

చంద్రుడిపై తొలిసారిగా కాలుమోపి రికార్డు సృష్టించారు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్. అయితే అతని మరణం మాత్రం కాస్త వివాదంగానే మారింది. నీల్ ‌ఆర్మ్‌స్ట్రాంగ్ గుండెపోటుకు గురికావడంతో ఎమర్జెన్సీ కింద ఓహియో నగరంలోని ఓ హాస్పిటల్‌లో శస్త్రచికిత్స నిర్వహించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు నీల్ ‌ఆర్మ్‌స్ట్రాంగ్ మృతి చెందారు. ఇది బాహ్య ప్రపంచానికి తెలిసిన నిజం. కానీ అసలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2y61Vuj
via IFTTT

వ్యక్తులను సైతం తీవ్రవాదులుగా ప్రకటించే బిల్లు... లోక్‌సభలో అమోదం...

ఉగ్రవాద నిరోధక చట్టం సవరణ బిల్లు విపక్షాల అనేక ఆందోళనల మధ్య ఆమోదం పోందింది. ఈ బిల్లు సవరణతో ఏ తీవ్రవాద సంస్థతో సంబంధంలేని వ్యక్తులను కూడ తీవ్రవాదులుగా గుర్తించి కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. కాగా బిల్లుకు అనుకూలంగా 284మంది ఎంపీలు మద్దతు పలకగా కాంగ్రెస్ పార్టీతో ఇతర ప్రతిపక్షాలు బిల్లు సవరణను వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2M8wp7e
via IFTTT

కాంగ్రెస్‌-జేడీఎస్ దోస్తానా..డౌటేనా? రాహుల్ టార్గెట్‌లో సిద్ధు!

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క‌లో 14 నెల‌ల పాటు కొన‌సాగిన కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) మ‌ధ్య స్నేహ సంబంధాలు ఇక ఎంతో కాలం కొన‌సాగే అవ‌కాశాలు లేవు. అధికారాన్ని అందుకోవాల‌నే ఏకైక అజెండాతో ఈ రెండు పార్టీల మ‌ధ్య ఏర్ప‌డిన దోస్తానాకు కాలం చెల్లిన‌ట్టే క‌నిపిస్తోంది. అధికారాన్ని కోల్పోయి క‌నీసం 24 గంట‌లు కూడా కాక‌ముందే, కొత్త ప్ర‌భుత్వం ఏర్పడ‌క ముందే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2y7onTZ
via IFTTT

కశ్మీరే కాదు పీవోకే కూడా.. ట్రంప్ కామెంట్లపై విపక్షాల నిరసనతో రాజ్‌నాథ్ సెటైర్లు

న్యూఢిల్లీ : కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో పార్లమెంట్ ఉభయ సభలు ఇవాళ కూడా దద్దరిళ్లాయి. ప్రధాని మోడీ సూచన మేరకే ప్రకటన చేశానని ట్రంప్ చెప్పడంతో విపక్షాలు .. అధికార పార్టీని టార్గెట్ చేశాయి. దీనిపై పార్లమెంట్‌లో మోడీ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఉభయసభలకు ఆటంకం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y9ZyRW
via IFTTT

టమాట మాటంటే బెదిరిపోతున్న సామాన్యులు...ధరలు మళ్లీ పెరిగే అవకాశం?

కూరల్లో టమాటా లేకుంటే రుచే ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే కూరల్లో కింగ్ లాంటిది టమాటా. ఎర్రగా నిగనిగ లాడే ఈ టమాటా సామాన్యుడకి అందుబాటులో లేకుండా పోతోంది. అంటే దీని ధర ఇంకా ఎర్రగా మండుతోంది. దీంతో సామాన్యుడు టమాటా మాట మాట్లాడాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఒకప్పుడు కిలో రూపాయి పలికిన ఈ కూరగాయ ఇప్పుడు కొన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JNm6nC
via IFTTT

కుమారస్వామిని ఏ గ‌తి ప‌ట్టించామో చూశారుగా! మీ ప‌రిస్థితీ అంతే: బీజేపీ వార్నింగ్ బెల్స్‌

భోపాల్‌: క‌ర్ణాటక‌లో 14 నెల‌ల పాటు అధికారంలో కొన‌సాగిన కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్) ప్ర‌భుత్వాన్ని కూల్చివేసిన త‌రువాత భార‌తీయ జ‌న‌తాపార్టీ నాయ‌కుల్లో ఆత్మ‌విశ్వాసం.. అతివిశ్వాసంగా మారిన‌ట్టు క‌నిపిస్తోంది. బొటాబొటి మెజారిటీతో అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీపై బెదిరింపుల‌కు దిగుతున్నారు క‌మ‌ల‌నాథులు. ప్ర‌స్తుతం వారి క‌న్ను మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజస్థాన్‌ల‌పై ప‌డింది. ఆప‌రేష‌న్ క‌మ‌ల‌ను విజ‌య‌వంతంగా అమ‌లు చేసి, క‌ర్ణాట‌కలో సంకీర్ణ‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y9YRIk
via IFTTT

చంద్ర‌బాబు అవినీతిపై చ‌ర్య‌ల బాధ్య‌త జ‌గ‌న్‌దే: పూర్తి స‌మాచారం సీఎంకు అందిస్తాం: తేల్చేసిన బీజేపీ..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అవినీతి కేసుల విచార‌ణ బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వానిదే అంటూ బీజేపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జ్ దియోధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ద్రబాబు ఒక గజదొంగ అని, రాష్ట్రాన్ని దోపిడీ చేశారని తీవ్ర ఆరోపణ లు చేశారు. త్వరలోనే అవినీతి కేసులకు సంబంధించిన నివేదికను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. కొంత కాలంగా చంద్ర‌బాబు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JNm532
via IFTTT

ఐఎన్ఎస్ విరాట్‌లో రాజీవ్‌గాంధీ విహారయాత్ర చేయలేదు.. నేవీ స్పష్టీకరణ

బెంగళూరు : ఐఎన్ఎస్ విరాట్‌లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విహార యాత్రకు వెళ్లారా అనే అంశంపై ఇండియన్ నేవీ స్పందించింది. ఈ అంశంపై ఓ పత్రిక సమాచార హక్కు కింద దరఖాస్తు చేయడంతో ఈ మేరకు రిప్లే ఇచ్చింది. తన వ్యక్తిగత అవసరాల కోసం ఐఎన్ఎస్ విరాట్‌ను రాజీవ్ గాంధీ ఉపయోగించలేరని స్పష్టంచేసింది. అయితే యుద్ధ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y9YQEg
via IFTTT

పీఏసీ ఛైర్మ‌న్‌గా పయ్యావుల కేశ‌వ్‌: జ‌గ‌న్ స‌మీక‌ర‌ణాలు చూస్తున్నా..: మార‌ని చ‌ంద్ర‌బాబు నిర్ణ‌యం..!

ఏపీ ప‌బ్లిక్ ఎకౌంట్స్ క‌మిటీ ఛైర్మ‌న్‌గా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు పార్టీ సీనియ‌ర్ నేత ప‌య్యావుల కేశ‌వ్‌కు అప్ప‌గించారు .ఈ మేర‌కు స్పీక‌ర్‌కు స‌మాచారం అందించారు. రెండు రోజులుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు పిఏసీ ఛైర్మ‌న్‌గా ఎవ‌రికి అవ‌కాశం ఇవ్వాల‌నే దాని పైన పార్టీ నేత‌ల‌తో మంత‌నాలు జ‌రిపారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ ప్ర‌భుత్వం గ‌త ప్ర‌భుత్వ నిర్ణ‌యా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JNm4fu
via IFTTT

రాజస్థాన్‌ అసెంబ్లీలో అరుదైన ఘటన: ఆ పార్టీ నుంచి సభకు ఎంతమంది హాజరయ్యారో తెలుసా?

కర్నాటకలో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి తెరపడింది. ఇక బీజేపీ ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కూడా కన్నేసింది. ఇందులో భాగంగానే రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలను బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది. తాజాగా రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి ఛాన్స్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ల మధ్య నెలకొన్న విబేధాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y9ZuBG
via IFTTT

45 ఏళ్లకే పింఛను పథకం ఏమైందన్న టీడీపీ.. హామీ ఇవ్వలేదన్న సీఎం..! సాక్ష్యాలతో ఇరుకున పడ్డ జగన్..!!

అమరావతి/హైదరాబాద్ : ఏపీ శాసన సభలో తెలుగుదేశం పార్టీకి సంఖ్యబలం తక్కువగా ఉన్నప్పటికీ, అదికార పార్టీని విమర్శిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఈరోజు అసెంబ్లీలో జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా జగన్ 45 సంవత్సరాలకే బడుగుబలహీన వర్గాలకు పింఛను ఇస్తాడని ప్రచారం చేసి జనాలతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JMypjS
via IFTTT

చినుకు రాలితేనే గొంతు తడిచేది.. జైపూర్‌లో నెల రోజుల్లో ఖాళీ కానున్న రిజర్వాయర్లు...

జైపూర్ : రుతుపవనాలు ఈ ఏడాది కష్టాలు, కడగండ్లు మిగిల్చేట్లు కనిపిస్తున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ వర్షాలు పడలేదు. వర్షాకాలం వచ్చి నెల దాటినా చినుకు రాలకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రాజస్థాన్‌లో అయితే పరిస్థితి దారుణంగా మారింది. ముఖ్యంగా జైపూర్‌లో కేవలం ఒక నెలకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y9YPQI
via IFTTT

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్.. 8 మందిని దారుణంగా కొట్టి చంపిన జనం..

ఢాకా : సోషల్ మీడియా... రెండువైపులా పదునున్న కత్తి. దాని వల్ల ఎంత ఉపయోగం ఉందో అదేస్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్‌లు కొందరి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సోషల్ మీడియాలో వదంతుల కారణంగా ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2SBjuMh
via IFTTT

ఆర్టీఏ లో అవినీతి అనకొండలకు చెక్..! కొరఢా ఝుళిపిస్తున్న కమీషన్ ఆంజనేయులు..!!

అమరావతి/హైదరాబాద్ : ఏపిలో అవినీత రహిత పాలన అందిస్తామని, అవినీతికి ఎవరు పాల్పడినా ఉపేక్షించమని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు అనుగుణంగా అదికారులు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అవినీతికి ఎక్కువ అవకాశం ఉండే ఆర్టీఏ శాఖలో ప్రక్షాళనకు ఆ శాఖ కమీషనర్ పీఎస్సార్ ఆంజనేయులు నడుంబిగించారు. అవినీతి ఏరులై పారుతున్న చోట ఆంజనేయులు లాంటి అదికారి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LCzrkH
via IFTTT

24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు: తెలుగు రాష్ట్రాలు మిన‌హా: ఐఎండీ

న్యూఢిల్లీ: ఇప్ప‌టికే ఉత్త‌రాది, ఈశాన్య రాష్ట్రాల‌ను ముంచెత్తుతున్న భారీ వ‌ర్షాలు మ‌రిన్ని రోజులు కొన‌సాగే అవ‌కాశం ఉన్న‌ట్లు భార‌త వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఇదే విష‌యాన్ని జాతీయ విప‌త్తుల నిర్వ‌హ‌ణ విభాగం (ఎన్డీఎంఏ) ధృవీక‌రించింది. వ‌చ్చే 24 గంట‌ల్లో ప‌లు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు ప‌డే సూచ‌న‌లు ఉన్న‌ట్లు తెలియ‌జేసింది. వారి ఆశీర్వాదం లేనిదే ఏ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2y33WYn
via IFTTT

దేశం కాని దేశంలో తెలంగాణ సంస్క‌ృతి.. టాంజానియాలో ఘనంగా బోనాల సంబురాలు

టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్తంగా బోనాలు వేడుకలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇక కాంక్రీట్ జంగిల్‌లా మారిన హైదరాబాద్‌లోనూ బోనాల సందడి అంతా ఇంతా కాదు. ఆషాఢ మాసం మొదలు గోల్కోండ నుంచి మొదలు పెట్టి అటు సికింద్రాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LBJy9w
via IFTTT

దేశం కాని దేశంలో తెలంగాణ సంస్క‌ృతి.. టాంజానియాలో ఘనంగా బోనాల సంబురాలు

టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్తంగా బోనాలు వేడుకలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇక కాంక్రీట్ జంగిల్‌లా మారిన హైదరాబాద్‌లోనూ బోనాల సందడి అంతా ఇంతా కాదు. ఆషాఢ మాసం మొదలు గోల్కోండ నుంచి మొదలు పెట్టి అటు సికింద్రాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XYcfnI
via IFTTT

దేశం కాని దేశంలో తెలంగాణ సంస్క‌ృతి.. టాంజానియాలో ఘనంగా బోనాల సంబురాలు

టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్తంగా బోనాలు వేడుకలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇక కాంక్రీట్ జంగిల్‌లా మారిన హైదరాబాద్‌లోనూ బోనాల సందడి అంతా ఇంతా కాదు. ఆషాఢ మాసం మొదలు గోల్కోండ నుంచి మొదలు పెట్టి అటు సికింద్రాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32RsIZq
via IFTTT

Tuesday, July 23, 2019

బీజేపీ కుట్రలో భాగంగానే కర్ణాటక సంక్షోభం... దేశవ్యాప్త ఆందోళనలు చేస్తామన్న కాంగ్రెస్

కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుండే బీజేపీ టార్గెట్ చేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈనేపథ్యంలోనే స్వార్థ ప్రయోజనాల కోసం సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టారని ఆయన విమర్శించారు. కర్ణాటక అసెంబ్లీ పరిణామాల తర్వాత రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో స్పందించారు. కాగా గతంలో బీజేపీకి అధికారం దక్కకుండా చేయడంలో రాహుల్ గాంధీ కీలక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Ycc5Ey
via IFTTT

నాల్గవసారి ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప...ఈసారైనా గట్టేక్కెనా...

ఎట్టకేలకు వారం రోజుల పాటు కర్ణాటక అసెంబ్లీలో మౌనంగానే ఉన్న కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు ఆ పార్టీ ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప నాలుగో సారి సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే మూడు సార్లు సీఎంగా ఎంపికైన యడ్యూరప్ప నాలుగోసారైన తన పదవిని నిలబెట్టుకుంటాడా అనే చర్చ కొనసాగుతోంది. కర్ణాటక రాజీకీయాల్లో అంత్యంత కీలక నేతగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JMrI1l
via IFTTT

బలపరీక్షలో ఓడిన కాంగ్రెస్-జేడిఎస్ ,అనుకూలం 99 ,వ్యతిరేకం 105

కర్ణాటకలో బలపరీక్ష పూర్తయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణప్రభుత్వం పడిపోయింది. మొత్తం సభలో 204 సభ్యులు హజరు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 105 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రభుత్వం పడిపోయింది. కర్ణాటక అసంబ్లీలో ఉత్కంఠకు తెరపడింది. సాయంత్రం సుమారు గంటపాటు సీఎం కుమారస్వామి ప్రసంగం తర్వాత స్పికర్ రమేష్ సాయంత్రం 7.20

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30Kt9TI
via IFTTT

దేశాన్ని ఎలక్ట్రానిక్ మీడియా నడిపిస్తోంది.. కుమారస్వామి సంచలన ఆరోపణలు

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా సీఎం కుమారస్వామి ప్రసంగంలో కీలక అంశాలను లేవనెత్తారు. తన 14 నెలల పాలనలో ఇచ్చిన హామీలు, నెరవేర్చిన అంశాలను ప్రస్తావిస్తూనే .. విపక్ష బీజేపీని గట్టిగా ఎండగడుతున్నారు. అధికారం కోసం బీజేపీ ఆరాటపడుతుందని .. అందుకే ఎమ్మెల్యేల చేత క్యాంప్ వేయించిందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Gr5csV
via IFTTT

కర్ణాటక ప్రజలు నన్ను క్షమించాలి... నాకు సీఎం పదవి అవసరం లేదు... సభలో కుమారస్వామి

కర్ణాటక అసెంబ్లీలో మరి కాసెపట్లో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న సీఎం కుమార స్వామీ సభలో ఉద్వేగపూరితమైన ప్రసంగం చేశారు. తన వల్ల ఎమైన తప్పులు జరిగి ఉంటే ప్రజలు క్షమించాలని సభ ముఖంగా కోరారు. ఈనేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా ఎన్నికైన తొలి రోజు నుండే ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేశానని సభలో ప్రకటించారు.తాను ఎప్పుడు పదవుల కోసం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2K0w3N8
via IFTTT

శివుడిలా తేజ్ ప్రతాప్.. ఇదివరకు శ్రీ కృష్ణుడి రూపంలోనూ ...

పాట్నా : మనకు విష్ణువు, శివుడు తెలుసు. వారు భగవంతులు, కానీ ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా వారి వేషదారణలో కనిపిస్తూంటారు. ఇది కొత్త కాదు .. ఇదివరకు చాలా సార్లు కనిపించారు కూడా.. శివుడు, శ్రీ కృష్ణుడి వేషధారణల్లో కూడా కనిపించాు. తాజాగా పాట్నాలో ఓ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YgtoIF
via IFTTT

జ‌గ‌న్ శాసిస్తాడు..స్పీక‌ర్ పాటిస్తాడు: అసెంబ్లీని పులి వెందుల పంచాయితీ చేసారు : చ‌ంద్ర‌బాబు ఫైర్..

ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పై ఫైర్ అయ్యారు. ఆయ‌న ఇచ్చిన హామీల‌నే ప్ర‌స్తావిస్తే స‌స్పెండ్ చేస్తారా అని నిల‌దీసారు. ఒక బీసీ నేత‌ను స‌స్పెండ్ చేసి బీసీ బిల్లు అమోదిస్తారా అని ప్ర‌శ్నించారు. బీసీలు టీడీపీ వైపే ఉంటార‌ని..బీసీ సంక్షేమానికి కేటాయింపులు ఎందుకు త‌గ్గించారంటూ ధ్వ‌జ‌మెత్తారు. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర స‌మ‌యంలో 45 ఏళ్లకే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JJDcCO
via IFTTT

ఆ గది కలిసొచ్చింది.. సభలో కుమారస్వామి

బెంగళూరు : బలపరీక్ష సందర్భంగా కర్ణాటక సీఎం చేసిన పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తాను ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకాదు ఆ చోటే తనకు లక్కీ అని .. బలపరీక్ష సందర్భంగా చెప్పడం గమనార్హం. విశ్వాస పరీక్ష సందర్భంగా సభలో తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32Ntmaj
via IFTTT

బెంగాల్‌లో దారుణం: సామూహిక దాడిలో ట్రాన్స్‌జెండర్ మృతి..దాడి ఎందుకు చేశారు?

కోల్‌కతా: వెస్ట్ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. చిన్నపిల్లలను ఎత్తుకెళుతున్నారని చెప్పి ట్రాన్స్‌జెండర్‌పై స్థానికులు దాడి చేశారు. ఈ ఘటన జల్పాయిగురి జిల్లాలో చోటుచేసుకుంది. చిన్నపిల్లలను ఎత్తుకెళుతున్నారని ఓ ట్రాన్స్‌జెండర్‌ను స్థానికులు చితకబాదారు. తీవ్రగాయాలపాలైన ట్రాన్స్ జెండర్ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఇక ట్రాన్స్ జెండర్‌ను చితకబాదుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నాగ్రకత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2O9U0qK
via IFTTT

రెబల్ ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయం...! వారి రాజకీయా సమాధి ప్రజలే కడతారు.. సిద్దరామయ్యా

మరి కాసేపట్లో కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న నేపథ్యంలో కాంగ్రెస్ , జేడీఎస్ కూటమి తిరిగి అధికారాన్ని చేజిక్కుంచుకునే అవకాశం సన్నగిల్లుతుండడంతో కాంగ్రెస్ పార్టీ నేత సిద్దరామయ్యా తన అసహానాన్ని వ్యక్తం చేశారు. 2013లో రాజీనామ చేసిన గతే ప్రస్థుతం రాజీనామ చేసిన ఎమ్మెల్యేలకు పడుతుందని, వారిపై వేటు పడడం ఖాయమని ఆయన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y07EBs
via IFTTT

ప్రస్తుతం జయ ఆస్తుల విలువెంత..? తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..!!

చెన్నై/హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులపై వివాదం కొనసాగుతూనే ఉంది. అసలు జయ ఆస్తులకు సంబందించి తాజా విలువ ఎంత ఉంటుందని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. జయలలితకు చెందిన 913కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు ప్రత్యేకంగా సంరక్షకుడిని నియమించాలని కోరుతూ అన్నాడీఎంకే నిర్వాహకులు గతంలో మద్రాసు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇదే పంథాలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JVZRL3
via IFTTT

ప్రత్యేక అతిథితో మోడీ ... కాసేపు ప్రపంచాన్ని మరిచిన ప్రధాని.

పార్లమెంటులో ప్రధాని మోడీ చాంబర్‌లో ఓ ప్రత్యేక అతిథి దర్శనమిచ్చాడు. ఆ అతిథిని చూడగానే మోడీ కూడా చిన్నపిల్లాడిలా మారిపోయాడు. కాసేపు ఆ అతిథితో ఆడుకున్నాడు.... ఆడించాడు. ఆ తర్వాత కబుర్లు చెప్పాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ అతిథి ఎవరో తెలుసా..?

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XVNbh7
via IFTTT

బెంగ‌ళూరులో తీవ్ర ఉద్రిక్త‌త: 144 సెక్ష‌న్ అమ‌లు..ప‌బ్‌లు, మ‌ద్యం దుకాణాలు బంద్‌!

బెంగ‌ళూరు: సిలికాన్ సిటీగా, ఉద్యాన న‌గ‌రిగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో ఒక్క‌సారిగా ప‌రిస్థితులు మారిపోయాయి. ముఖ్య‌మంత్రి హెచ్‌డీ కుమార‌స్వామి త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌బోతున్నార‌నే వార్త‌ల‌ను మీడియా ద్వారా తెలుసుకున్న కాంగ్రెస్‌, జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) పార్టీల కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లకు దిగారు. ప‌లు చోట్ల ఆస్తుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2K1sVAI
via IFTTT

నడిరోడ్డుపై కత్తులు దూసుకున్న విద్యార్థులు...! ఎక్కడో తెలుసా...

టీనేజీ వయస్సులో యువకులు కొంతమంది యువకులు ఎప్పుడు ఏం చేస్తారో వారికే తెలియదు. యుక్త వయస్సులో తమకు తోచిందే చేసే గుణం ఉంటుంది. అలాంటీ సమయంలోనే కాలేజీలోకి ఎంటర్ అవుతారు. అప్పుడే రెక్కలు వచ్చిన పక్షివలే స్వేఛ్చగా కాలేజీలో అడుగు పెట్టి ఇక తనకు ఎవరు ఎదురు లేరన్నట్టుగా వ్యవహరిస్తాడు. ఇంతకి ఇదంతా ఎందుకంటే తమిళనాడులోని కాలేజీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XX9C5r
via IFTTT

జ‌గ‌న్ ప్రభుత్వానికి మ‌రో బ్యాంకు షాక్‌: అమ‌రావ‌తి కోసం నిధులు ఇవ్వ‌లేం: తేల్చేసిన ఏఐఐబీ...!

ఏపీ రాజ‌ధానికి ప్ర‌పంచ బ్యాంకు రుణం ర‌ద్దు నిర్ణ‌యం మ‌ర‌వ‌క ముందే మ‌రో బ్యాంకు షాక్ ఇచ్చింది. అమరావ‌తి ప్రాజెక్ట కోసం 200 మిలియ‌న్ డాల‌ర్ల రుణం ఇవ్వ‌లేమ‌ని ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్ బ్యాంక్ తేల్చి చె ప్పింది.అమరావతి నిర్మాణం కోసం 200 మిలియన్ డార్లు ఇచ్చేందుకు గతంలో ఏఐఐబీ సుముఖత వ్యక్తం చేసింది. కేంద్ర ప్ర‌భుత్వం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YpXV6E
via IFTTT

బాహాబాహికి దిగిన కాంగ్రెస్, బీజేపీ

బెంగళూరు: ఇన్నిరోజుల పాటు అసెంబ్లీకి మాత్ర‌మే ప‌రిమిత‌మైన క‌ర్ణాట‌క రాజ‌కీయ సంక్షోభం మంగ‌ళ‌వారం రోడ్డున ప‌డింది. కాంగ్రెస్‌, భార‌తీయ జ‌న‌తాపార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు బాహాబాహికి దిగారు. ప‌ర‌స్ప‌రం తిట్టుకున్నారు. కొట్టుకున్నారు. ఫలితంగా- ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకుని రావ‌డానికి పోలీసులు రంగ ప్ర‌వేశం చేశారు. రెండు పార్టీల కార్య‌క‌ర్త‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LBbjyX
via IFTTT

లోక్ సభ ఊపును కొనసాగించాలి..! టీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపాలంటున్న బీజేపీ..!!

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు బీజేపి వైపు చూస్తున్నారని, తెలంగాణలో అదికారవ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని చెప్పుకునే కమలం పార్టీ వచ్చె మున్సిపాలిటి ఎన్నికలపై దృష్టి పెట్టింది. స్థానిక పుర ఎన్నికల్లో సత్తా చూపించి బీజేపి చెప్పుకొస్తున్న వాదన నిజమనే సంకేతాలను తెలంగాణ సమాజానికి పంపాలని కమలం నేతలు పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో త్వరలో జరగనున్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Sy69Vd
via IFTTT

యూకే కొత్త ప్రధానిగా బోరిస్ జాన్సన్.. బ్రెగ్జిట్ దెబ్బకు థెరిసా మే రాజీనామా

లండన్ : యూకే కొత్త ప్రధానిగా బోరిస్ జాన్సన్ ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీలో కొత్త ప్రధాని అభ్యర్థి కోసం జరిగిన ఎన్నికల్లో జాన్సన్‌కు 92,153 ఓట్లు వచ్చాయి. ఇక అతని ప్రత్యర్థిగా బరిలో నిలిచిన యూకే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జెరెమి హంట్‌కు 46,656 ఓట్లు పోలయ్యాయి. ఇక కొత్త ప్రధానిగా బోరిస్ జాన్సన్ బుధవారం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LzfWK1
via IFTTT

జనసేన దారెటు..? ప్రజా క్షేత్రమా.. సినిమా రంగమా..? గబ్బర్ సింగ్ గురి దేనిమీద...?

అమరావతి/హైదరాబాద్ : రాజకీయాలు ఒక్కోసారి కత్తిమీద సాములా పరిణమిస్తుంటాయి. కాలం కలిసి వస్తే అంతా సజావుగా సాగుతుంది. తప్పటడుగు పడితే మాత్రం కోలుకోవడానికి మాత్రం సమయం పడుతుంది. ఒక్కోసారి పార్టీని ఇతర పార్టీలో విలీనం చేసి బాద్యతలనుండి వైదొలగాలనే భావన కూడా వస్తుంది. తొలిసారి ఎన్నికలో ఓటమి పాలైనంత మాత్రాన నైరాశ్యానికి లోను కావాల్సిన అవసరం ఉండనే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2SAZwkT
via IFTTT

ఎన్ఆర్‌సీ తుది గడువు పెంచిన సుప్రీంకోర్టు : ఆగస్టు 31వరకు పూర్తిచేయాలని ఆదేశం

న్యూఢిల్లీ : జాతీయ పౌరసత్వ రిజిష్టరులో అసోంకి చెందిన వారి పేర్లు చేర్చడం/ తొలగించే ప్రక్రియకు గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. వాస్తవానికి ఎన్‌ఆర్‌సీ జాబితాను కో ఆర్డినేటర్ రూపొందించి ఈ నెల 31వ తేదీ నాటికి సమర్పించాలని తొలుత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే జాబితాలో పేర్ల చేరికపై అన్నివర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XZYmp7
via IFTTT

నేను బతికే ఉన్నాను ... ఆస్థి కోసం నా కొడుకు నన్ను చంపేశాడని ఓ తల్లి న్యాయపోరాటం

అయ్యా నేను బ్రతికే ఉన్నాను.. ఆస్తి కోసం నా కొడుకు నేను చనిపోయినట్లుగా పత్రాలు సృష్టించాడు. నా ఆస్తినంతా కబ్జా చేశాడు.. నాకు న్యాయం చేయండి అంటూ ఓ తల్లి దీనంగా వేడుకుంది. ఇక తన సమస్య గురించి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శివలింగయ్య కు వినతిపత్రం అందజేసి మరి తనకు న్యాయం చేయమని వేడుకుంటుంది.  అమ్మను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OgKOko
via IFTTT

దేశం కాని దేశంలో తెలంగాణ సంస్క‌ృతి.. టాంజానియాలో ఘనంగా బోనాల సంబురాలు

టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్తంగా బోనాలు వేడుకలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇక కాంక్రీట్ జంగిల్‌లా మారిన హైదరాబాద్‌లోనూ బోనాల సందడి అంతా ఇంతా కాదు. ఆషాఢ మాసం మొదలు గోల్కోండ నుంచి మొదలు పెట్టి అటు సికింద్రాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LBJy9w
via IFTTT

దేశం కాని దేశంలో తెలంగాణ సంస్క‌ృతి.. టాంజానియాలో ఘనంగా బోనాల సంబురాలు

టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్తంగా బోనాలు వేడుకలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇక కాంక్రీట్ జంగిల్‌లా మారిన హైదరాబాద్‌లోనూ బోనాల సందడి అంతా ఇంతా కాదు. ఆషాఢ మాసం మొదలు గోల్కోండ నుంచి మొదలు పెట్టి అటు సికింద్రాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JI0dpA
via IFTTT

Monday, July 22, 2019

అమేరికాకు చుక్కలు చూపించిన ఇరాన్... 17 సీఐఏ ఎజెంట్ల అరెస్ట్...

ఇప్పటికే అమేరికా,ఇరాన్ దేశాల మధ్య అంత్యర్యుద్దం కొనసాగుతుండగా దానికి మరింత నిప్పు రాజేసింది ఇరాన్, ఈనేపథ్యలోంలో అమేరికా గుఢాచార సంస్థ అయిన సీఐఏకు చెందిన 17మందిని ఇరాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేయడంతో పాటు అందులో కొంతమందికి ఉరిశిక్ష కూడ విధించినట్టు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. దీంతో రెండు దేశాల మధ్య యుద్ద వాతవరణం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Yi1UlQ
via IFTTT

న‌న్ను బ‌లిప‌శువును చేస్తారా?..నేనెళ్లిపోతా! రాజీనామా వార్నింగ్ ఇచ్చిన స్పీక‌ర్‌!

బెంగ‌ళూరు: అత్త మీది కోపం దుత్త మీద చూపించిన‌ట్టుంది క‌ర్ణాట‌క ప‌రిస్థితి. అటు తిరిగి, ఇటు తిరిగి రాజీనామాల వ్య‌వ‌హారం ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీక‌ర్ కేఆర్ ర‌మేష్‌కుమార్‌కు పీక‌కు చుట్టుకుంటోంది. శాస‌న‌స‌భ‌లో బ‌లాన్ని నిరూపించుకోవ‌డానికి కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) సంకీర్ణ కూట‌మి ప్ర‌భుత్వం మొరాయిస్తోన్న నేప‌థ్యంలో.. స్పీక‌ర్ త‌న అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశారు. తీవ్రంగా స్పందించారు. ఘాటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y5cU1S
via IFTTT

అబ్బే.. అదేం లేదే.. ఆదిత్యతో పనిచేయడంపై ప్రశాంత్ కిశోర్

న్యూఢిల్లీ : మీడియా వైఖరిని తప్పుపట్టారు రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్. తాను చేసే పనిని ఊహించి రాస్తోందని మండిపడ్డారు. శివసేన యువననేత ఆదిత్య ఠాక్రేతో కలిసి ప్రశాంత్ కిశోర్ పనిచేస్తున్నారని ఇటీవల ఓ పత్రికలో వార్త ప్రచురితమైంది. దీంతో ప్రశాంత్ కిశోర్ స్పందించారు. తనకు మీడియా అంటే గౌరవం ఉందని పేర్కొన్నారు కిశోర్. కానీ సత్యదూరమైన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JLH06x
via IFTTT

చావులో కూడ ప్రకృతి ప్రేమికురాలే..... ముఖ్యమంత్రి అయినా అంత్యక్రియలకు రూ.500 లే ఖర్చు...!

మూడు సార్లు ముఖ్యమంత్రి, అరవై సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న నేత ఢిల్లి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న రాజకీయ కురువృద్దురాలు మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే...దీంతో ఆమే అంత్యక్రియలు ఢిల్లిలోని అతి పురాతనమైన నిగమ్‌బోధ్ క్రిమేషన్ గ్రౌండ్‌లో ఆదివారం మధ్యహ్నం జరిగాయి...

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2M1U4WO
via IFTTT

జ‌గ‌న్‌కు రాజ‌ధాని ముళ్ల‌కంప‌..అవినీతి ముద్ర వారిదే:భూముల‌ ధ‌ర‌లు ప‌డిపోయాయి: చ‌ంద్ర‌బాబు ఫైర్‌..!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ప్ర‌భుత్వ తీరును ప్ర‌తిప‌క్ష నేత చంద్రబాబు త‌ప్పు బ‌ట్టారు. స‌భ‌లో అమ‌రావ‌తి కి ప్ర‌పంచ బ్యాంకు రుణం నిలుపుద‌ల మీద చ‌ర్చ జ‌రిగింది. చంద్ర‌బాబు ప్ర‌సంగం త‌రువాత మంత్రి బుగ్గ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. మ‌రోసారి త‌మ‌కు మాట్లాడే అవ‌కాశం ఇవ్వాలంటూ ప్ర‌తిపక్షం స్పీక‌ర్ పోడియం వ‌ద్ద ఆందోళ‌న చేసారు. ఆ తరువాత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JLGZzv
via IFTTT

జ‌గ‌న్ హామీ విస్మ‌ర‌ణ‌..నిర‌స‌న‌: రోడ్డెక్కిన మ‌హిళా కార్మికుల అరెస్టు: ఉద్య‌మం దిశ‌గా అడుగులు..!

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తాను మాట ఇస్తే త‌ప్ప‌న‌ని చెబుతారు. కానీ, త‌మ‌కు ఇచ్చిన హామీని విస్మ‌రించారంటూ ఆందోళ‌న కు దిగారు మ‌ధ్నాహ్న భోజ‌న కార్మికులు. మధ్యహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించ వద్దంటూ మ హిళా కార్మికులు విజ‌య‌వాడ‌లో ఆందోళ‌న‌కు దిగారు. ఆ త‌రువాత ఛ‌లో అసెంబ్లీకి బ‌య‌ల్దేరారు. వారిని వెంట‌నే పోలీ సులు అరెస్ట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2M3gZ48
via IFTTT

2 ఏళ్లలో 3000కు పైగా ఎనౌకంటర్లు... 7000 మంది క్రిమినల్స్ అరెస్ట్... ఎక్కడో తెలుసా...?

ఉత్తర ప్రదేశ్ అంటే ఒకప్పుడు నేరాలు,ఘోరాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది ..కాని రెండు సంవత్సరాల్లోనే పరిస్థితి మారింది. ముఖ్యంగా బీజేపీ ముఖ్యమంత్రిగా యోగి అధిత్యనాథ్ వచ్చిన అనంతరం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో మార్పులు వచ్చాయి. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత యూపీలో క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపారు. ముఖ్యంగా పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో పాటు నేర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JIcH0C
via IFTTT

నా రాజీనామాపై నా కంటే మీడియాకే ఎక్కువ ఆస‌క్తి ఉన్న‌ట్టుంది: కుమార‌స్వామి

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి హెచ్‌డీ కుమార‌స్వామి త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తారంటూ వ‌చ్చిన వార్త‌లు ఒక్క‌సారిగా క‌ల‌క‌లం పుట్టించాయి. రాజ‌కీయంగా ప్ర‌కంప‌న‌లు రేపాయి. శాస‌న‌స‌భ‌లో త‌న బ‌లాన్ని నిరూపించుకోలేక‌పోతున్న కుమార‌స్వామి సోమ‌వారం సాయంత్రం రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ వ‌జూభాయ్ వాలాను క‌లుసుకోబోతున్నార‌ని, అనంత‌రం త‌న రాజీనామా ప‌త్రాన్ని అందజేస్తారంటూ ఒక్క‌సారిగా వార్త‌లు గుప్పుమ‌న్నాయి. కుమార రాజీనామా? గ‌వ‌ర్న‌ర్‌తో అపాయింట్‌మెంట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2M6YGuQ
via IFTTT

ఆనాడు ఎడ్లబండి..నేడు లాంచ్ ప్యాడ్: ఫోటోలు పెట్టి మరీ ఇస్రోకు నెటిజెన్ల ప్రశంసలు

అంతరిక్షరంగంలో భారత్ మరో రికార్డు సృష్టించింది. చంద్రుని దక్షిణ ధృవంపై చోటుచేసుకుంటున్న పరిణామాలను స్టడీ చేసేందుకు ప్రతిష్టాత్మక చంద్రయాన్ -2ను పంపింది. ప్రయోగం విజయవంతం అయ్యింది. 10 ఏళ్ల క్రితం చంద్రయాన్-1 విజయం తర్వాత చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్-2కు శ్రీకారం చుట్టి విజయం సాధించింది ఇస్రో. ఇక ప్రయోగం విజయవంతం కావడంతో నెటిజెన్లు ఇస్రోపై ప్రశంసల వర్షం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2y2pJ2d
via IFTTT

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కేంద్రం నోటీసులు: చ‌ంద్ర‌బాబుపై బీజేపీ యూ ట‌ర్న్‌: మారుతున్న స‌మీక‌ర‌ణాలు..!

కేంద్ర వైఖ‌రిలో మార్పు క‌నిపిస్తోంది. చంద్రబాబుకు దూరంగా..జ‌గ‌న్‌తో స‌న్నిహితంగా క‌న‌పించిన కేంద్ర ప్ర‌భుత్వ పెద్దల తీరులో తేడా వ‌చ్చింది. పీపీఏల విష‌యంలో జ‌గ‌న్ ప‌ట్టు వీడ‌క‌పోవ‌టం...దీనికి కేంద్రం సీరియ‌స్‌గా తీసుకుంటున్న వేళ .. చంద్ర‌బాబు ఇదే స‌రైన స‌మయంగా భావిస్తున్నారు. ఇక‌, కేంద్ర ప‌రిధిలో ఉండే విద్యుత్ సంస్థ‌లు త‌మ‌కు చెల్లించాల్సిన బకాయిల కోసం రాష్ట్ర డిస్కంల‌కు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30Mnah9
via IFTTT

అద్భుతం .. కొత్త భాష కనుగొన్న మాస్టారు .. కళ్ళతో మాట్లాడేస్తున్న అమ్మాయిలు.. ఎక్కడో కాదు మన తెలంగాణా

ఎవరైనా ఏదైనా విషయాన్ని ఇంకొకరికి చెప్పాలంటే మాటల ద్వారా చెప్తారు.. లేదా పేపర్ మీద రాసి చూపిస్తారు. ఇక కొందరైతే సైగల ద్వారా కూడా చెబుతారు. అంతేనా కళ్ల ద్వారా కూడా చెప్పొచ్చు అంటున్నారు ఓ మాస్టారు. తెలుగు భాష లోని వర్ణమాలలోని అక్షరాలను, గుణింతాలను, అన్నింటిని కళ్లకు నేర్పించి ఆ కళ్ల భాషతో చెప్పదలుచుకున్న విషయాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xY3dHV
via IFTTT

సాధ్వీ వ్యాఖ్యలపై వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఫైర్... వివరణ ఇవ్వాలంటూ నోటీసులు...

భోపాల్ ఎంపీ సాధ్వీ ప్రగ్యా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమే ఆలా మాట్లాడకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. మరోవైపు సాధ్వీ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ పార్టీ హైకమాండ్ ఆదేశాలు రావడం పార్టీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ ఆమేకు నోటీసులు పంపారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30K3PNq
via IFTTT

కుమార రాజీనామా? గ‌వ‌ర్న‌ర్‌తో అపాయింట్‌మెంట్ ఫిక్స్‌?

బెంగ‌ళూరు: మూడు వారాలుగా క‌ర్ణాట‌క‌లో కొన‌సాగుతున్న రాజ‌కీయ సంక్షోభానికి సోమవారం సాయంత్రం తెర‌ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) సంకీర్ణ కూట‌మి ప్ర‌భుత్వం కుప్ప‌కూలిపోయే ద‌శ‌కు చేరుకుంది. శాస‌న‌స‌భలో బ‌ల‌ప‌రీక్ష‌ను ఎదుర్కొంటున్న ముఖ్య‌మంత్రి హెచ్‌డీ కుమార‌స్వామి త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డానికి సిద్ధ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. దీనికోసం ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ వ‌జూభాయ్ వాలా అపాయింట్‌మెంట్ కోరారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2y2tIfq
via IFTTT

నిన్న శాస్త్రి, నేడు సింగ్.. కాంగ్రెస్ చీఫ్‌ బాధ్యతలు ప్రియాంక చేపట్టాలని డిమాండ్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవీ ఎవరూ చేపట్టాలనే అంశంపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులు ఎవరూ చీఫ్ పదవీ చేపట్టబోరని ఇదివరకే రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. కానీ ఆ పార్టీ నేతలు మాత్రం గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులే పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుతున్నారు. లేదంటే పార్టీ చీలిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రాహుల్ పగ్గాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30K4vlW
via IFTTT

ముంబాయిలో భారీ అగ్ని ప్రమాదం... బిల్డింగ్‌లో చిక్కుకున్న 100 మంది బాధితులు .. వీడీయో

ముంబాయిలోని మరో భవనం భారీ అగ్ని ప్రమాదానికి గురైంది. నగరంలోని ఎంటీఎన్ఎల్ భననం లోపలి భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో సుమారు 100 మంది వరకు చిక్కుకున్నట్టు సమాచారం. కాగా మంటలను ఆర్పేందుకు 15 ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. ఈ మధ్యహ్నాం మూడున్నర గంటల ప్రాంతంలో ఎంటీఎన్ఎల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xZ2juK
via IFTTT

మ‌ండ‌లి నుండి మంత్రి వాకౌట్‌: ఆయ‌న దారిలోనే ప్ర‌తిప‌క్షం: చ‌ట్ట‌స‌భ‌ల్లో అరుదైన సన్నివేశం..!

ఏపీ శాస‌న‌మండ‌లి చరిత్ర‌లో ఎప్ప‌డూ జ‌ర‌గ‌ని ఒక అరుదైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. చ‌ట్ట స‌భ‌ల నుండి ప్ర‌భుత్వ తీరు నిర‌సిస్తూ ప్ర‌తిపక్షం వాకౌట్ చేయ‌టం సాధార‌ణం. అయితే, ఏపీ శాస‌న‌మండ‌లిలో ప్ర‌తిప‌క్ష తీరుకు నిర‌స‌న‌గా మంత్రి వాకౌట్ చేసిన ఘ‌ట‌న ఇది. మున్సిప‌ల్ శాఖ మంత్రి బొత్సా స‌త్య‌నారాయ‌ణ ప్ర‌స్తుతం మంత్రి క‌న్న‌బాబు త‌న సోద‌రుడి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JJy15J
via IFTTT

అసెంబ్లీలో బ‌ల‌పరీక్ష కన్నా నిమ్మకాయలు, బిర్యానీలపైనే చర్చ ఎక్కువ! ఎందుకంటే..!?

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌కలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) సంకీర్ణ కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం ప‌త‌నం అంచుల్లో ఉంది. సొంత కూట‌మికి చెందిన 18 శాస‌న‌స‌భ్యుల రాజీనామాల అనంత‌రం ముఖ్య‌మంత్రి హెచ్‌డీ కుమార‌స్వామి ప్ర‌భుత్వం మైనారిటీలో ప‌డింది. ఈ నేప‌థ్యంలో..అధికార పార్టీ బ‌ల ప‌రీక్ష‌ను ఎదుర్కొంటోంది. బ‌ల పరీక్ష సంద‌ర్భంగా అసెంబ్లీలో వాడివేడిగా చ‌ర్చ కొన‌సాగుతోంది. కుమార‌స్వామి ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2M42CfR
via IFTTT

టేకాఫ్‌కు రెడీ అయిన ఫ్లైట్.. విమానం రెక్కపైకి ఎక్కి షాకిచ్చిన దుండగుడు (వీడియో)

నైజీరియాలో ఓ వ్యక్తి విమాన ప్రయాణీకులకు షాక్ ఇచ్చాడు. టేకాఫ్‌కు సిద్ధమైన విమానం రెక్కపైకి ఎక్కి నిలబడ్డాడు. దీంతో విమాన సిబ్బందితో పాటు ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. జులై 19న నైజీరియా ఐకెజాలోని ముర్తలా ముహమ్మద్ ఎయిర్‌పోర్ట్‌లో అజ్మన్ ఎయిర్ ఫ్లైట్ టేకాఫ్‌కు సిద్ధమైంది. ఇంతలో రన్ వే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JI6oKe
via IFTTT

సాధ్వీ, ప్రధానమంత్రి మోడినే చాలెంజ్ చేసింది... అసదుద్దిన్ ఓవైసీ

భోపాల్ బీజేపీ ఎంపీ సాధ్వీ చేసిన వ్యాఖ్యలపై ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దిన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. సాధ్యీ నేరుగా ప్రధానమంత్రి మోడీనే చాలెంజ్ చేసిందని విమర్శించారు. ఆమే ఉన్నత కులానికి చెందింది కాబట్టే అలా మాట్లాడగల్గిందని ఆయన మండిపడ్డారు. ఆమే చేసిన వ్యాఖ్యలు మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2M6BUTU
via IFTTT

నిప్పులు చిమ్ముతూ నింగిలోకి: చంద్రయాన్ -2 ప్రయోగం సక్సెస్....అంతరిక్షరంగంలో భారత్ చరిత్ర

అంతరిక్ష రంగంలో భారత్ మరో కలికితు రాయిని చేరుకుంది. చంద్రయాన్‌-2 మిషన్‌ను నింగిలోకి విజయవంతంగా పంపింది. సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 2 గంటల 43 నిమిషాలకు శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది జీఎస్‌ఎల్‌వీ మార్క్ -3 వాహక నౌక. ఆ చంద్రయాన్ - 2 ప్రయోగానికి ఆదివారం నుంచే కౌంట్ డౌన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JJxYqz
via IFTTT

కాంగ్రెస్ పార్టీ అంటే కామెడీ అయిపోయిందా .. రాహుల్ స్థానం ఇవ్వండి..!! ఎలక్ట్రికల్ ఇంజనీర్ రిక్వెస్ట్.

ముంబై : రాహుల్ గాంధీ రాజీనామాతో కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిని ఎవరు చేపడతారన్న అంశంపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. అధ్యక్షపగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పలువురు పార్టీ సీనియర్లు పరోక్షంగా సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. అయినా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ప్రెసిడెంట్ అయ్యే వ్యక్తి గాంధీ కుటుంబీకులే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2M4g8jH
via IFTTT

దేశం కాని దేశంలో తెలంగాణ సంస్క‌ృతి.. టాంజానియాలో ఘనంగా బోనాల సంబురాలు

టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్తంగా బోనాలు వేడుకలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇక కాంక్రీట్ జంగిల్‌లా మారిన హైదరాబాద్‌లోనూ బోనాల సందడి అంతా ఇంతా కాదు. ఆషాఢ మాసం మొదలు గోల్కోండ నుంచి మొదలు పెట్టి అటు సికింద్రాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y25MZ2
via IFTTT

దేశం కాని దేశంలో తెలంగాణ సంస్క‌ృతి.. టాంజానియాలో ఘనంగా బోనాల సంబురాలు

టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్తంగా బోనాలు వేడుకలు కనులపండువగా జరుగుతున్నాయి. ఇక కాంక్రీట్ జంగిల్‌లా మారిన హైదరాబాద్‌లోనూ బోనాల సందడి అంతా ఇంతా కాదు. ఆషాఢ మాసం మొదలు గోల్కోండ నుంచి మొదలు పెట్టి అటు సికింద్రాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30JtiXo
via IFTTT

Sunday, July 21, 2019

కాంగ్రెస్ నేతలది మొసలి కన్నీరు.. సోన్‌బద్ర ఘటనపై యోగి

సోన్‌బద్ర : ఇటీవల యూపీలోని సోన్‌బద్రలో జరిగిన నరమేధం దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీ.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు గుప్పించారు. దీంతో ఆయన స్పందించారు. సోన్‌బద్ర ఘటనకు కారణమెవరు అని ప్రశ్నించారు. గిరిజన రైతులను కాల్చి చంపిన యజ్ఞ దత్ సమాజ్ వాదీ పార్టీకి చెందిన వారు కాదా అని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Yj5g84
via IFTTT

టీఆర్ఎస్ నేతల బాటలో బీజేపీ ఎంపీ..! అధికారులొస్తే కొట్టండి..

ఆదిలాబాద్ : మొన్న ఎమ్మెల్యే తమ్ముడు.. నిన్న ఎమ్మెల్యే.. నేడు ఎంపీ. ఇదేదో వారు సాధించిన ఘనతల లిస్ట్ కాదు. అటవీ అధికారులపైకి జనాలను ఎగదోస్తున్న ప్రజాప్రతినిధుల జాబితా. కాగజ్ నగర్ సార్సలాలో మహిళా ఎ‌ఫ్‌ఆర్‌వో అనితపై దాడి ఘటన మరచిపోకముందే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అదే క్రమంలో తాజాగా ఆదిలాబాద్ బీజేపీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y7q12y
via IFTTT

కుట్ర, కుతంత్రంతోనే బెంగాల్‌లో బీజేపీ గెలుపు.. మోడీ, షాపై దీదీ నిప్పులు

బెంగళూరు : బీజేపీపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. లోక్‌సభ ఎన్నికల్లో మోసం చేసి గెలుపొందారని ఆరోపించారు. కుట్ర, కుతంత్రాలతో సాధించిన విజయం.. ఓ విజయమేనా అని ప్రశ్నించారు. కొన్ని స్థానాల్లో గెలిస్తేనే తమ మనస్తత్వాన్ని ఆ పార్టీ నేతలు బయటపెట్టారని ప్రజలకు హితవు పలికారు. ఆదివారం అమరవీరుల దినోత్సవం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Ypcvvu
via IFTTT

తాజ్ హోటల్ సమీపంలో అగ్నిప్రమాదం .. ఒకరి మృతి ...

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అగ్నిప్రమాదం జరిగింది. చారిత్రిక తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ సమీపంలో మంటలు చెలరేగడం కలకలం రేపింది. సమీంపలోని ఓ నాలుగు అంతస్తుల నివాస సముదాయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకరు చనిపోయారని అధికారులు పేర్కొన్నారు. మరో 14 మందిని కాపాడినట్టు వివరించారు. ప్రమాదానికి గల కారణం ఇంకా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y7q0M2
via IFTTT

కుమారస్వామికి మరో షాక్ : బలపరీక్షకు బీఎస్పీ దూరం, దిమ్మ తిరిగే షాకిచ్చిన మాయావతి

బెంగళూరు : మరికొన్ని గంటల్లో కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష .. అధికార పార్టీలో క్షణ క్షణం వణుకు. రెబల్స్ ఎలా దారిలోకి తెచ్చుకోవాలని శతవిధలా ప్రయత్నిస్తోంది. అయితే ఇంతలో భాగస్వామ్య పక్షం బీఎస్పీ నుంచి ఊహించని షాక్ తగిలింది. ఒకవేళ సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహిస్తే ఓటింగ్‌కు దూరంగా ఉంటామని ఆ పార్టీ ప్రకటించింది. ఉన్న వారిని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y9EA9Z
via IFTTT

దారుణం : తల్లిని నరికి ఫుట్‌పాత్‌పై తల పడేసిన కసాయి కూతురు

సిడ్నీ : ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. ఓ యువతి తల్లిని నరికి చంపింది. అయితే ఆమె ఆ దారుణానికి ఎందుకు పాల్పడిందనే విషయం మాత్రం తెలియలేదు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి దృశ్యం చూసి భయభ్రాంతులకు గురయ్యారు. సిడ్నీలో 57ఏళ్ల మహిళ తన 25ఏళ్ల కూతురుతో కలిసి నివసిస్తోంది. అయితే శనివారం కూతురు ఒక్కసారిగా తల్లిపై దాడికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y2xfVz
via IFTTT

షిరిడీ సాయితో డైరెక్టు కాంటాక్ట్.. మీ పాపాలు తొలగిస్తా.. లేడీ బాబా కొంపముంచిందిగా..!

ముంబై : రోగాలు నయం చేస్తానంటూ లక్షలు గుంజింది. అంతేకాదు మీ కుటుంబ సభ్యుల చిక్కులు తొలగిస్తానంటూ ఉన్నకాడికి ఊడ్చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏకంగా షిరిడీ సాయి పేరునే వాడేసింది. బాబాతో డైరెక్టుగా మాట్లాడి మీ సమస్యలకు పరిష్కారం చూపుతానంటూ నమ్మించింది. ఆ మాయ లేడీ కిలాడీ చెప్పినదానికి గొర్రెలా తలూపిన బాధితురాలు లక్షలు పోగొట్టుకున్నాక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YhVhQn
via IFTTT

కేరళలో రెడ్ అలర్ట్.. ఆరు జిల్లాల్లో వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థం..

తిరువనంతపురం : కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమైంది. ఆరు జిల్లాల్లో రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇడుక్కి, కోజికోడ్, వయనాడ్, మలప్పురం, కన్నూర్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మణిమల జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. నదులు ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తుండటంతో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు. కొల్లాంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y7pZrs
via IFTTT

జేడీఎస్ విప్‌కు విలువలేదు.. కుమార స్వామి సర్కారుకు రేపే ఆఖరి రోజు..

బెంగళూరు : కర్నాటక రాజకీయానికి రేపటితో ఫుల్ స్టాప్ పడే అకాశముంది. సీఎం కుమారస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై చర్చ సోమవారం కూడా కొనసాగనుంది. గత రెండు రోజులుగా సాగన చర్చ సోమవారం ముగిసి ఓటింగ్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే సభలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతుండడంతో స్పీకర్ సభను వాయిదా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YblIHy
via IFTTT

నిరుపేద కుటుంబం వాడేది ఒక బల్బ్ , ఒక ఫ్యాన్.. కరెంట్ బిల్లు వచ్చింది మాత్రం రూ.128 కోట్లు..!

హపూర్ : అధికారుల నిర్లక్ష్యమో, టెక్నాలజీ తీసుకొచ్చిన తంటానో తెలియదు కానీ .. వారి పాలిట మాత్రం శాపమైంది. కరెంట్ బిల్లు వాడినంత వస్తోంది, లేదంటే వందో, రెండోందలు ఎక్కువగా చూస్తుంటాం, వింటుంటాం. కానీ అతనికి వచ్చిన బిల్లు చూసి ఆ దంపతులు మూర్ఛపోయారు. చుట్టుపక్కల వాళ్లు షాక్‌నకు గురయ్యారు. ఇంతకీ వారికి కరెంట్ బిల్లు ఎంత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y2vXtG
via IFTTT

ఇస్మార్ట్ కొడుకు.. అయ్య ఫోనులో గేమ్స్ ఆడుతూ.. రాసలీలల బాగోతం బయటేశాడుగా..!

బెంగళూరు : స్మార్ట్‌ఫోన్లు.. ఇస్మార్ట్ శంకర్ల బాగోతాలు బయటపెడుతున్నాయి. తప్పుల మీద తప్పులు చేస్తూ దొరకబోమనే ధీమాతో ఉన్న ఇస్మార్ట్ శంకర్లు స్మార్ట్‌ఫోన్ల కారణంగా చిక్కుల్లో పడుతున్నారు. అదే క్రమంలో ఓ తండ్రి పరువు బజారున వేశాడు కొడుకు. ఏ స్మార్ట్‌ఫోన్లో ఇతర మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు భద్రపరుచుకున్నాడో.. అదే స్మార్ట్‌ఫోన్ అతడిని పోలీసులకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YefwhX
via IFTTT

ఎలుకలు.. బల్లుల పేరు చెప్పి లక్షలు తినేశారా..? ఏపీలో వెలుగుచూసిన మరో భారీ స్కాం..!?

అనంతపురం : సబ్బుబిళ్ల, అగ్గిపుల్ల కాదేదీ కవితకనర్హం అన్నాడో కవి. అదే స్పూర్తిగా తీసుకున్నారేమో అనంతపురం అధికారులు... బల్లులు, ఎలుకలు అనే తేడా లేకుండా పెస్ట్ కంట్రోల్ పేరుతో భారీ అక్రమాలకు పాల్పడ్డారు. లక్షల రూపాయలు జేబులో వేసుకున్నారు. ఒక్క అనంతపురం జిల్లా ఆస్పత్రిలోనే లక్షల రూపాయల మేర గోల్‌మాల్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y65j2T
via IFTTT

గులాబీవనం కాదది, గాలి బుడగ.. పునాదిలేని భవంతి మీద తండ్రీకొడుకులు.. దత్తన్న సురుకులు..!

హైదరాబాద్‌ : బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అలియాస్ దత్తన్నకు కోపమొచ్చింది. స్వతహాగా నెమ్మదస్తుడైన దత్తన్న టీఆర్ఎస్‌ నేతలపై చిందులేశారు. పునాదిలేని భవంతి మీద నిలబడి ఇంకెన్ని డ్రామాలు ఆడుతారంటూ ఫైరయ్యారు. మీకే సక్కగా లేదు.. బీజేపీకి మీరు చెప్పేదేంటంటూ విరుచుకుపడ్డారు. బీజేపీ గురించి చులకనగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమంటూ అల్టిమేటం కూడా ఇచ్చేశారు. వన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YhybJN
via IFTTT

ఏపీ సీఎం అతి జాగ్రత్త తెచ్చిన తంటా..? సచివాలయంలో సాగని పనులు..!? జనం బారులు..

అమరావతి : జాగ్రత్త మంచిదే. కానీ అతి జాగ్రత్త నష్టం చేస్తుంది. సుపరిపాలన అందించాలన్న సంకల్పంతో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. సిబ్బంది కొరత, ప్రతి పని మంత్రుల ద్వారానే జరగాలన్న జగన్ వ్యూహం అమలు మినిస్టర్లను ఊపిరాడనీకుండా చేస్తోంది. మరోవైపు రోజుల తరబడి పనులు జరగక జనం సైతం అవస్థలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y7pVrI
via IFTTT

కర్నాటకం : భేటీలతో నేతలు బిజీ బిజీ.. కుమారస్వామి భవితవ్యం రేపు తేలే అవకాశం

బెంగళూరు : కర్నాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అసెంబ్లీలో బలనిరూపణ విషయంలో సోమవారం ఏం జరగనుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విశ్వాస పరీక్ష నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ నేతలు చర్చోపచర్చలు జరుపుతున్నారు. గవర్నర్ ఇప్పటికే రెండుసార్లు గడువు విధించినా ఎటూ తేలకపోవడంతో కర్నాటకలో రాష్ట్రపతి పాలన విధించే అకాశముందన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YfIyxI
via IFTTT

చంద్రయాన్‌ 2కు సర్వం సిద్ధం.. సాయంత్రం ప్రారంభంకానున్న కౌంట్ డౌన్

సాంకేతిక కారణాలతో వాయిదాపడ్డ చంద్రయాన్ 2 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి సోమవారం మధ్యాహ్నం 2.43గంటలకు చంద్రయాన్ 2 ప్రయోగం జరగనుంది.జీఎస్ఎల్వీ మార్క్ 2 ఎం 1 వాహక నౌకను ప్రయోగించేందుకు సైంటిస్టులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. క్రయోజనిక్ దశలో తలెత్తిన లోపం కారణంగా ఈ నెల 15న ప్రయోగానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y7pU78
via IFTTT

ఓపెన్ సీక్రెట్ : రహస్యంగా పోర్న్ చూసినా రివీల్ చేసేస్తున్నాయి...

ఇన్‌కాగ్నిటో మోడ్. స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్‌లు వాడే వారికి తెలిసిందే. సీక్రెట్‌గా ఇంటర్నెట్లో ఏం సెర్చ్ చేయాలన్నా నెటిజన్లు ఉపయోగించేది ఇదే. ముఖ్యంగా పోర్న్ వీడియోలు చూసేందుకు చాలా మంది దీన్ని ఉపయోగిస్తుంటారు. అయితే ఇన్ కాగ్నిటో మోడ్‌లో చేసిన సెర్చ్ సేఫ్ అనుకుంటే పొరపాటే. గూగుల్, ఫేస్‌బుక్ సంస్థలు రహస్యమనుకునే ఈ సమాచారాన్ని సైతం సేకరిస్తున్నాయని తాజాగా వెలుగులోకి వచ్చింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YeYwrX
via IFTTT

సింథటిక్ పాల ఉత్పత్తి కేంద్రాలపై పోలీసుల దాడులు....ఆరు రాష్ట్రాల్లో సింథటిక్ పాల పంపిణి

మధ్యప్రదేశ్‌లో చిన్నపిల్లల నుండి పెద్దలు తాగే పాలను కల్తి చేస్తున్న ముఠాను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ,చంబల్ రిజియన్ ప్రాంతాంలో నిర్వహిస్తున్న పాల కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. ఈనేపథ్యంలోనే టాక్సిక్ పదార్థాలతో తయారు చేస్తున్న మూడు సింథటిక్ పాల కేంద్రాలపై దాడులు చేసి సుమారు 60 మంది వరకు అరెస్ట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y7pHAS
via IFTTT

మందక్రిష్ణ వెనక ఎవరున్నారో అందరికి తెలుసు...? వైసీపీ ఎంపీ నందిగాం సురేశ్

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై బాపట్ల వైఎస్సార్‌ సీపీ ఎంపీ నందిగం సురేష్ ధ్వజమెత్తాడు. మందకృష్ణ మాదిగ వెనుక పరోక్షంగా చంద్రబాబు ఉన్నాడని ఆరోపణలు చేశాడు. మంద క్రిష్ణ చేసే హడావుడి వ్వవహారాలు దళితులకు తెలుసని పేర్కోన్నారు.. దళితుల అభివృద్ది కోసం సీఎం జగన్ చేస్తున్న కృషిని అడ్డుకోవాలన్నదే మందకృష్ణ ఉద్దేశమని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం దళితులకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YiJp0G
via IFTTT

షీలాదీక్షిత్ హయాంలోనే ఢిల్లీ కొత్త అందం:తలమానికంగా మెట్రో రైలు

ఢిల్లీ: ఢిల్లీకి ముఖ్యమంత్రిగా మూడుసార్లు సేవలందించిన షీలా దీక్షిత్ శనివారం రోజున తుదిశ్వాస విడిచారు. ఇక ఆమె హయాంలో ఢిల్లీ రాష్ట్రం రూపు రేఖలు మారిపోయాయి. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఢిల్లీ నగరంలో జరిగాయి. అందులో ఒకటి ఢిల్లీ నగరానికి తలమానికంగా నిలిచిన మెట్రో ఒకటి. 2002లో కేవలం 8 కిలోమీటర్లతో మెట్రో ప్రారంభమైంది. అయితే ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y1pE9G
via IFTTT

రెవెన్యూ శాఖకు షాక్ .. తెలంగాణా సీఎం కేసీఆర్ వీఆర్వో వ్యవస్థను రద్దు చేసే నిర్ణయం ?

రెవెన్యూ శాఖలో కీలక మార్పులు జరగబోతున్నాయి. సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చెయ్యాలన్న నిర్ణయం మేరకు అడుగులు పడుతున్నాయి. రెవెన్యూ శాఖలో కీలక మార్పులకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ రద్దు చేసి వీరిని పంచాయతీరాజ్‌ లేదా వ్యవసాయశాఖలో విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తోందనే సంకేతాలు కనబడుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Gnzjl3
via IFTTT

బెజవాడలో వంగవీటి రాధా రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకమేనా ?

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా తయారైంది బెజవాడ కు చెందిన కీలక నేత వంగవీటి రాధా పరిస్థితి. వంగవీటి రంగా తనయుడిగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని చూస్తున్న రాధా పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. సరైన నిర్ణయం తీసుకోలేక, తీసుకునే ప్రతి నిర్ణయం కలిసిరాక, తన వ్యవహారశైలితో ఉన్నదానిని కూల్చుకుంటూ కొత్త

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZenRPK
via IFTTT

బెజవాడలో వంగవీటి రాధా రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకమేనా ?

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా తయారైంది బెజవాడ కు చెందిన కీలక నేత వంగవీటి రాధా పరిస్థితి. వంగవీటి రంగా తనయుడిగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని చూస్తున్న రాధా పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. సరైన నిర్ణయం తీసుకోలేక, తీసుకునే ప్రతి నిర్ణయం కలిసిరాక, తన వ్యవహారశైలితో ఉన్నదానిని కూల్చుకుంటూ కొత్త

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2GmFaqE
via IFTTT

Saturday, July 20, 2019

నిబంధనలు సడలించుకున్న బిగ్ బాస్..! ఎలిమినేషన్‌ ఓటింగ్‌ ఫార్మెట్‌ లో అనూహ్య మార్పులు..!!

హైదరాబాద్ : ఎన్ని వివాదాలు చుట్టి ముట్టినా డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరిస్తూ తన పనేంటో తాను చేసుకెళ్తోంది బిగ్ బాస్. దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన టీవీ షోలలో బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఒకటి. హిందీలో ఇప్పటికే బిగ్‌బాస్‌ 12వ సీజన్‌ ముగిసింది. త్వరలోనే 13వ ఎడిషన్‌ రానుంది. ఇక, తమిళంలో బిగ్‌బాస్‌-3 ప్రారంభం కాగా..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LxRpEV
via IFTTT

దోమలకు గర్బనిరోదక వాక్సీన్.. వినూత్న ప్రయోగం చేస్తున్న చైనా..!ఇక దోమ జాతి అంతమే..!!

బీజింగ్/హైదరాబాద్ : అవినీతీ రహిత సమాజం లాగా దోమ రహిత సమాజాన్ని త్వరలో మనం చూడబోతున్నమా..? అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. అందుకోసం చైనా దేశం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, జికా వంటి వ్యాధులను వ్యాప్తి చేస్తున్న దోమలను అరికట్టేందుకు వాటిపైకి దోమలనే ప్రయోగించి విజయం సాధించిచారు చైనాకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2StLlOu
via IFTTT

అమ్మతనం మంటగలిసిన వేళ... కుక్కలు చూసి కాపాడిన వైనం...!

కుక్కకు ఉన్న విశ్వాసం మనిషిలో సన్నగిల్లుతోందా... కన్నబిడ్డలనే తల్లులు ఎందుకు కడతేర్చుతున్నారు..? కన్నతల్లే బిడ్డను చంపేస్తే చంపి తినాల్సిన కుక్కలు ప్రాణం ఉన్న పసిపాను చూసి రక్షించాయి. డ్రైనేజీలో ఉన్న ప్లాస్టిక్ మూటలో ఏదో ఉందని తినబోయిన కుక్కలు అందులో ప్రాణంతో ఉన్న పాపను చూసి అరిచాయి. దీంతో ఏడుస్తున్న పాపను చూసిన చుట్టుపక్కల వారు గమనించి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LyvihA
via IFTTT

మరో ప్రభుత్వ హస్టల్ విద్యార్థినికి గర్భం...! నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు

ఒరిస్సాలో మరో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్ధిని గర్భం దాల్చింది. ఒడిశాలోని కొంధమాల్‌ జిల్లా బెల్‌ఘర్‌ ఠాణా పరిధిలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఈ సంఘటన వెలుగుచూసింది. కాగ గర్భం దాల్చిన విద్యార్థిని ఎనిమిదవ తరగతి చదువుతోంది. విద్యార్థిని గర్భం దాల్చిన విషయం తెలిసిన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోలీసులకు పిర్యాధు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2SuIRzb
via IFTTT

వైసీపీ ట్ర‌బుల్ షూట‌ర్‌కే ట్ర‌బుల్స్‌: శిష్యుడికి ప్రాధాన్య‌త‌..ఆయ‌న‌కు మాత్రం: ఆవేద‌న‌లో వైసీపీ సీన

వైసీపీ అధికారంలోకి వ‌చ్చి రెండు నెల‌లు పూర్తి కాలేదు. అయితే..పార్టీలో .. ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు కొంద‌రు సీనియ‌ర్ల‌కు రుచించం లేదు. పార్టీ అధికారంలోకి రావ‌టానికి జ‌గ‌న్ స్వ‌శ‌క్తి కార‌ణ‌మైనా..తాము సైతం త‌మ వం తు పాత్ర పోషించామ‌ని గుర్తు చేస్తున్నారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత త‌మకు ప్రాధాన్య‌త ఉంటుంద‌ని భావించిన ఆ సీనియ‌ర్లు ఇప్పుడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LyIMKq
via IFTTT

వెళ్లిపోతున్న మళ్లి వస్తా... పోలీసులను హెచ్చరించిన ప్రియాంక ...

యూపి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ ప్రియాంక గాంధీ ఎట్టకేలకు సోనభద్ర బాధిత కుటుంభాలను పరామర్శించారు. అనంతరం నిరసన చేపట్టిన గెస్ట్ హౌజ్ నుండి వెళ్లిపోయారు. భాదిత కుటుంభాలకు కాంగ్రెస్ పార్టీ ఒక్కో కుటుంభానికి పది లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. సోనభద్ర ఘటనలో భాదితులను పరామర్శించేందుకు వెళుతున్న యూపీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అయినా ప్రియాంక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xXbR9x
via IFTTT

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్నుమూత

ఢిల్లీ: రాజకీయ కురవృద్ధురాలు సీనియర్ కాంగ్రెస్ మహిళా నేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ న్యూఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 81 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.శనివారం ఉదయం పరిస్థితి కాస్త సీరియస్‌గా మారడంతో ఆమెను 10:30 గంటలకు ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30Jnhdm
via IFTTT

చంద్ర‌బాబు ఇచ్చేసారు..జ‌గ‌న్ ద‌క్కించుకున్నారు: స‌తీ స‌మేతంగా ముఖ్య‌మంత్రికి: ఇక‌..ఆ హోదాలో...!

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు డిప్ట‌మేటిక్ పాస్‌పోర్ట్ ద‌క్క‌నుంది. ముఖ్య‌మంత్రి హోదాలో కేంద్ర విదేశాంగ శాఖ దీనిని జారీ చేయ‌నుంది. దీని కోసం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌తీ స‌మేతంగా విజ‌య‌వాడ‌లోని రీజిన‌ల పాస్‌పోర్ట్ కార్యాల‌యానికి వెళ్లి .. వారికి కావాల్సిన స‌మాచారం అందించారు. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కోల్పోవటంతో కొద్ది రోజుల క్రితం చంద్ర‌బాబు త‌న‌కు జారీ చేసిన డిప్లొమేటిక్ పాస్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xX1PFl
via IFTTT

న్యూస్ యాప్‌\" డైలీ హంట్‌\"కు లైక్ కొట్టిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్

సచిన్ టెండూల్కర్.. ఈ పేరులో ఏదో వైబ్రేషన్స్ ఉంటాయి. గాడ్ ఆఫ్ క్రికెట్‌గా కీర్తి గడించిన ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాట్స్‌మెన్. బ్యాటింగ్‌కు దిగాడంటే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. క్రికెట్‌లో దాదాపు అన్ని రికార్డ్స్‌ను ఈ మాస్టర్ బ్లాస్టర్ తిరిగి రాశాడు. అలాంటి సచిన్ టెండూల్కర్ ఇష్ట ఇష్టాలు తెలుసుకోవడం అంటే ఎవరికైనా ఆసక్తి కలుగుతుంది. సచిన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30HF4l3
via IFTTT

అయ్యో..! పది సంవత్సరాలుగా పెరగని అంబానీ జీతం... అసలు జీతం ఎంతంటే..?

ఈ మధ్యే ప్రపంచంలోని ధనికుల జాబితాను ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బ్లూంబర్గ్ విడుదల చేసింది. తొలిస్థానంలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ నిలువగా తర్వాతి స్థానంలో బెర్నార్ట్ అర్నాల్ట్ మూడో స్థానంను బిల్‌గేట్స్ దక్కించుకున్నారు. ఇక భారతీయుల్లో 13వ స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నిలిచారు. అయితే ముఖేష్ అంబానీ జీతం మాత్రం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2GjvWvc
via IFTTT

వైసీపీఎమ్మెల్యేకు వ్యతిరేకంగా స్థానికుల ధర్నా.!అసెంబ్లీ సాక్షిగా జగన్‌ క్షమాపణ చెప్పాలన్న మందకృష్ణ

నెల్లూరు/హైదరాబాద్ : నియోజక వర్గాల్లో వైసీపి ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత బహిర్గతవుతోంది. నెల్లూరు జిల్లాలోని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. కోట మండలం కొత్తపట్నంలో అంతర్జాతీయ తోళ్ల పరిశ్రమ ఏర్పాటుపై గూడూరులో శనివారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు అధికారులు విచ్చేశారు. అయితే.. ఈ తోళ్ల పరిశ్రమ ఏర్పాటును స్థానికులు వ్యతిరేస్తున్నారు. అలాగే స్థానిక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Z1BeD1
via IFTTT

5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.... యూపి గవర్నర్‌గా అనందిబేన్ పటేల్...

కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడంతోపాటు మరో రెండు రాష్ట్రాల గవర్నర్లను మార్చింది. ఈ నేపథ్యంలోనే యూపి,మధ్యప్రదేశ్ గవర్నర్లకు స్థాన చలనం కల్పించిన కేంద్రం నాగాలాండ్‌తో వెస్ట్ బెంగాల్‌ రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. ఇందులో భాగంగానే ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇటివల పలువురు గవర్నర్లను నియమించింది. ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2GiZkla
via IFTTT

జ‌గ‌న్ ఒక వ‌ర్గానికే ప్రాధాన్య‌త‌: ఆ ప‌ద‌వుల‌న్నీ రెడ్ల‌కే : కులం పేరుతో రాజ‌కీయంగా డామేజింగ్ గేమ్..

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సైతం చంద్ర‌బాబు బాట‌లోనే ప‌య‌ణిస్తున్నారు. చంద్ర‌బాబు త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన వారికే ప్రాధాన్య‌త ఇస్తున్నారంటూ వైసీపీ నేత‌లు ఎన్నిక‌ల ముందు ఆరోపించారు. ఇప్పుడు అదే ర‌క‌మైన ఆరోప‌ణ‌లు బీజేపీ ముఖ్య నేత‌ల మొద‌లు టీడీపీ నేత‌లు చేస్తున్నారు. కేబినెట్ కూర్పులో జ‌గ‌న్ అమ‌లు చేసిన సోష‌ల్ ఇంజ‌నీరిం గ్ అంద‌రి ప్ర‌శంస‌లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2y07jz3
via IFTTT

హైజాక్‌కు, ఎమర్జెన్సికి తేడా తెలియని పైలట్...! చివరికి ఏమయ్యాడు...?

విమానాలను నడపడానికి చాలా శిక్షణ అవరసరం.. శిక్షణతో పాటు సమయానకూలంగా కూడ వ్యవహరించాల్సిన అవసరం కూడ ఉంటుంది. ఫ్లైట్‌లో ఉన్నప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా... వందలాదీ మంది ప్రాణాలు గాల్లోనే కలిసి పోయో ప్రమాదం ఉంటుంది. అందుకే పైలట్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలోనే పైలట్ వృత్తికి అమితమైన గౌరవం కూడ ఉంటుంది. అయితే ఇంత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30MejMt
via IFTTT

బిగ్‌బాస్‌లో మరో జర్నలిస్టు... సీజన్ -3లో టీవీ-9 కాంట్రవర్సీ రిపోర్టర్..?

ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ -3 మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ప్రతిష్టాత్మకమైన ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు కింగ్ నాగార్జున. సాధారణంగా షో బిగిన్ అయ్యాక అందులో పాల్గొనే కంటెస్టెంట్స్ నుంచి వివాదాలు మొదలవుతాయి. కానీ ప్రారంభానికి ముందే ఈ రియాల్టీ షో వివాదాలు మూటగట్టుకుంటోంది. అయితే ఇది తమకు ఉచిత ప్రమోషన్‌ను తీసుకొచ్చి పెడుతోందని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xWMB39
via IFTTT

సిద్దూ... ఇక కామేడీ షోలకే పరిమితమా...? రాజీనామాను అమోదించిన సీఎం

నెల రోజుల క్రితం తన మంత్రిపదవికి రాజీనామా చేశానని ప్రకటించిన ప్రముఖ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ చేసిన రాజీనామాను ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్‌కు అమోదించారు. అనంతరం ఆ లేఖను గవర్నర్ విజయెందర్ పాల్ సింగ్ ఆమోదం కోసం లేఖను పంపారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30F8j80
via IFTTT

ఆ ద్రోహనికే హరీష్ రావుకు శిక్ష .... ఎంపీ రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి హరీష్ రావుపై సంచలన వాఖ్యలు చేశారు . కొడంగల్ లోని కోస్గిలో నిర్వహించిన సన్మాన సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కొడంగల్ లో తన ఓటమి కోసం పని చేసిన హరీష్ రావు గురించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు . అనంతరం మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా పనిచేయాలని శ్రేణులకు సూచించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2y8Eeln
via IFTTT

నిజమేనా ఎంపీ గారూ : ఆ నదిలో నీరు తాగితే సిజేరియన్ అవసరం ఉండదా..!

గర్భిణీలు బిడ్డకు జన్మనివ్వాలంటే సాధారణ ప్రసవంనే కోరుకుంటారు. కొన్ని సందర్భాల్లో అంటే తప్పని పరిస్థితుల్లో సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మనిస్తారు. ఇలా ఒకప్పుడు ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ముహూర్త బలం చూసి మరీ సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మనిస్తున్నారు. అంతేకాదు హాస్పిటల్‌లు కూడా సిజేరియన్ పద్ధతినే ఎక్కువగా అవలంబిస్తున్నాయి. సిజేరియన్ చేస్తే ఆ తర్వాత పరిణామాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30Jx4ju
via IFTTT

ఆ భేటీలో ఏపీ సీఎం అసహనం..! అవాక్కయిన అదికార గణం, అమాత్యులు..!!

అమరావతి/హైదరాబాద్ : చట్టానికి , నిబందనలకు విరుద్ధంగా వెళ్లి చంద్రబాబు మాజీ సీ ఎం అయ్యారని వై.సీ.పీ ముక్త కంఠంతో అపోజిషన్ పై నిప్పులు చెరుగుతోంది. అయితే లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మర్చిపోయి ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు ఇటు మంత్రులకు, అటు అధికారులకు మింగుడు పడక, ఏం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2xX7xqC
via IFTTT

సీఎం గారూ .. ముందు ఈ సమస్య పరిష్కరించండి అన్న కేశినేని నానీ

సొంత పార్టీ నేతలు, ప్రత్యర్థి పార్టీ నేతలపై మాటల దాడులే కాదు , ప్రజా సమస్యలను సైతం సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు టీడీపీ ఎంపీ కేశినేని నాని . మరోసారి సోషల్ మీడియా వేదికగా ఆయన సీఎం జగన్ కు ఒక పోస్ట్ పెట్టారు. . గత కొంతకాలంగా కేశినేని తాను చెప్పాలనుకునే ప్రతి విషయాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30LcI9D
via IFTTT

ఆయనే ఏపీ బీజేపి సీఎం అభ్యర్థి..! ఆంధ్రలో జెట్ స్పీడుతో దూసుకెళ్తున్న కమలం పార్టీ..!!

అమరావతి/హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపి అవతరించడంతో బీజేపియేతర రాష్ట్రాలపై దృష్టి సారించింది. అవకాశం ఉన్న చోట అదికారంలోకి రావడం, అవకాశం లేని చోట సంస్థాగతంగా బలోపేతం అవ్వడంపై లోతైన కసరత్తు చేస్తోంది. అందుకోసం దక్షిణ భారతదేశంలో రెండు తెలుగు రాష్ట్రాలను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Z1JOSj
via IFTTT

ఎఫ్‌ఆర్‌వో అనితపై ఎమ్మెల్యే సోదరుడి దాడికేసు.. సుప్రీంకోర్టు ఎంత తీవ్రంగా స్పందించిందంటే

ఎఫ్‌ఆర్‌వో అనితపై ఎమ్మెల్యే సోదరుడి దాడికేసులో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆసిఫాబాద్ జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ అధికారి అనితపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ దాడిని సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇకే ఈ కేసును తీవ్రంగా పరిగణించింది. ఇది శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యేనని పేర్కొన్న ధర్మాసనం ఈ కేసును తామే స్వయంగా పర్యవేక్షిస్తామని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2GkFRAT
via IFTTT

విమానంలో హై డ్రామా: ఈ మహిళకు రూ.70 లక్షలు జరిమానా ..!

లండన్: ఈ మధ్యకాలంలో ఏ పేపర్ తిరిగేసినా.. ఏ వార్త చూసిన పది వార్తల్లో కచ్చితంగా ఒక వార్త విమానాలపై కనిపిస్తుంది. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యిందనో, గాల్లో ఉన్న సమయంలో ప్రయాణికుడు ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించాడనో... లేక బాంబు బెదిరింపుతో విమానం దారి మళ్లించారనో వార్తలు తరచూ చదువుతున్నాం. తాజాగా మరో ఘటన వెలుగు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Z2tIHX
via IFTTT

Friday, July 19, 2019

లోకేశ్ అవినీతిపై సీబీఐ విచార‌ణ చేయాలి: జ‌గ‌న్‌ను క‌లిసి అభ్య‌ర్దిస్తా: నాటి టీడీపీ నేత సంచ‌ల‌నం..!

టీడీపీని వీడి బీజేపీ చేరిన నేత‌లు లోకేశ్ ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నారు. ఐటీ శాఖా మంత్రిగా లోకేశ్ భారీ ఎత్తున అవినీతికి పాల్ప‌డ్డారంటూ ఆరోపిస్తున్నారు. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్.. నారా లోకేష్‌పై మరోసారి సంచలన వ్యాఖ్య‌లు చేసారు. లోకేశ్ అవినీతి పైన ఏపీ సీఎం జ‌గ‌న్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Ybfurb
via IFTTT

పోలీసు ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..ఏం చెప్పిందంటే..?

హైదరాబాదు: ఇక నుంచి ప్రతి పోలీస్ ఎన్‌కౌంటర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అదే విషయాన్ని స్థానిక కోర్టు దృష్టికి తీసుకురావాలని ఆదేశించింది. 2009లో హైకోర్టు కూడా ఇదే రకమైన తీర్పును వెలువరించింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y0lQFF
via IFTTT

ఆ చిట్ చాట్ చాలా హాట్ గురూ..! కాంగ్రెస్ ఉతికి ఆరేసిన కేటీఆర్..!!

హైదరాబాద్: చాలా కాలం తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా తో చిట్ చాట్ చేసారు. చాలా అంశాలను మీడియాతో షేర్ చేసుకున్నారు. ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారం పట్ల టీఆర్ఎస్ ఎల్పీలో కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ సంక్షోభం లో ఉందిని, ఎఐసీసీ కి ఇపుడు అధ్యక్షుడే లేరని, తెలంగాణ పీసీసీ కి కూడా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YfwX1B
via IFTTT

కర్నాటకం : కొనసాగుతున్న హైడ్రామా.. గవర్నర్ లేఖలపై సుప్రీంకు సీఎం..

కర్నాటక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. విశ్వాస పరీక్ష విషయంలో హైడ్రామా కొనసాగుతోంది. సీఎం కుమారస్వామి బల నిరూపణకు గవర్నర్ ఎంబీ పాటిల్ ఇచ్చిన రెండో గడువు శుక్రవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. అంతకు ముందు గవర్నర్ ఇచ్చిన గడువు మధ్యాహ్నం 1.30గంటలకు ముగిసింది. విశ్వాస పరీక్షపై చర్చ పూర్తి కాకుండా ఓటింగ్‌కు వెళ్లలేమని స్పీకర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XYiZx3
via IFTTT

కాపు కార్పోరేష‌న్ ఛైర్మ‌న్‌గా యువ‌నేత : జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం: నాడు తండ్రి..నేడు త‌న‌యుడు..!

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాలో వ‌చ్చిన సీట్లు..ఓట్ల‌ను దృష్టిలో పెట్టుకొని భ‌విష్య‌త్‌లోనూ నిల‌బెట్టుకొనేలా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఈ రెండు జిల్లాలకు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన సీఎం జ‌గ‌న్.. ఒక్కో జిల్లాకు మూడు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ఇక‌, కాపులకు అండ‌గా నిలుస్తాన‌ని ఇచ్చిన హామీ మేర‌కు తాజా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YbfuaF
via IFTTT

లుంగీతో అనుమతి లేదన్న బార్ యాజమాన్యం...! విప్పి నిరసన తెలిపిన కస్టమర్

స్నేహితులతో పార్టీ చేసుకునేందుకు రెస్టారెంట్‌కు వెళ్లిన వ్యక్తిని సిల్లి రీజన్‌తో హోటల్ సిబ్బంది అడ్డుకున్నారు. లుంగి కట్టుకుంటే బార్ అండ్ రెస్టారెంట్‌లోకి అనుమతి లేదని చెప్పడంతో సదరు వ్యక్తి ఉన్న లుంగి విప్పి వేసి రెస్టారెంట్ ముందే నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తనకు తనకు జరిగిన అవమానానికి పోలీసులకు పిర్యాధు చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y0lM8T
via IFTTT

చికెన్, గుడ్డును వెజ్‌గా గుర్తించాలట.. శివసేన ఎంపీ వింత డిమాండ్

న్యూఢిల్లీ : కోడికూర, కోడిగుడ్డును విజిటేరియన్‌గా గుర్తించాలనే కొత్త డిమాండ్ వచ్చింది. ఇలా చేయమని కోరంది .. ఓ సాద సీదా పౌరుడు కాదు. ఎంపీ, అదీ కూడా పార్లమెంట్‌లో ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో కామెంట్లు పేలుతున్నాయి. చికెన్, ఎగ్ అయితే మరి మటన్, బీఫ్ ఏంటని సెటైర్లు వేస్తున్నారు. ఎంపీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y5ZQgP
via IFTTT

ఛీ.. పాడు డ్రైవర్.. రైలు ఆపి పట్టాలపైనే పని కానిచ్చాడు..! అవాక్కైన ప్రయాణీకులు..!!

ముంబాయి/హైదరాబాద్ : ఓ లోకో ‌పైలట్ అంటే రైలు బండి నడిపే డ్రవర్ రైలును మధ్యలోనే ఆపి పట్టాలపైనే పని కానిచ్చాడు. దీంతో రైల్లో ఉన్న ప్రయాణీకులందరూ తమ సమయం వృధా చేసినందుకు సదరు డ్రైవర్ పై విరుచుకు పడ్డారు. అంత ఆత్రంగా ఉంటే ఇంట్లో చూసుకోవాలి గాని ఇలా పబ్లిక్ గా ప్రజలను ప్రజలతో పాటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y0lL4P
via IFTTT

చెవిరెడ్డికి మూడో ప‌ద‌వి: క‌ట్ట‌బెడుతూ సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం: ఎందుకింత ప్రాధాన్య‌త‌...!

చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డికి మ‌రో ప‌ద‌వి ద‌క్కింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తొలి నుండి త‌మ కుటుంబానికి అండ‌గా నిలుస్తున్న చెవిరెడ్డికి ప్రాధాన్య‌త ఇస్తున్నారు. తాజా ఎన్నిక‌ల్లో చెవిరెడ్డి చంద్ర‌గిరి నుండి వ‌రుస‌గా రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయ‌న‌కు ప్ర‌భుత్వ విప్‌గా నియ‌మిస్తూ ముఖ్య‌మంత్రి గ‌తంలోనే నిర్ణ‌యం తీసుకున్నా రు. అదే స‌మ‌యంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y5ZQ0j
via IFTTT

సుఖ పురుషులకు సొంపైన వార్త..! మసాజ్ చేసేందుకు ఇంటికే వచ్చిన యువతులు..! తర్వాత షాక్..!!

ముంబాయి/హైదరాబాద్ : ఇది వందకు వంద శాతం రసిక రాజులకు రంజైన వార్త. అలసి పోయిన శరీరాకు కాస్త ఉపశమనం కలిగించుకోవడానికి ఎక్కడో స్పా సెంటర్లకు వెళ్లే కార్యక్రమానికి ఇక స్వస్తి పలకొచ్చు. మస్సాజ్ చేసే అమ్మాయిలే ఇంటికి వచ్చి ఒంటిని మర్థన చేసి వెళ్తారు. ముంబాయి నగరంలో మొదలైన ఈ సంస్కృతి ఇతర నగరాలకు విస్తరించే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y0lIGb
via IFTTT

బీజేపీతో ట‌చ్‌లో బొత్సా..ధ‌ర్మాన: వైసీపీ అధికారంలోకి రాక‌పోయుంటే: ఎమ్మెల్సీ మాధ‌వ్ సంచ‌ల‌నం..!

వైసీసీ సీనియ‌ర్ నేత‌లు బొత్సా స‌త్యనారాయ‌ణ‌..ధ‌ర్మాన ప్ర‌సాద రావు బీజీపీతో ట‌చ్‌లోకి వెళ్లారా. వైసీపీ అధికారంలోకి రాక‌పోతే వారు బీజేపీలోనే చేరేవారా. అవుననే అంటున్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధ‌వ్. ఎన్నిక‌ల ముందు ఈ ఇద్ద‌రు నేత లు త‌మ పార్టీ ముఖ్యుల‌తో ట‌చ్‌లోకి వ‌చ్చారంటూ బాంబు పేల్చారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర స‌మ‌యం ముందే ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YfnB5W
via IFTTT

కబళించిన మృత్యువు.. రోడ్డు ప్రమాదంలో బాల నటుడి మృతి

రాయ్‌పూర్ : రోడ్డు ప్రమాదంలో బాలనటుడు శివ్‌లేఖ్ సింగ్ (14) మృతిచెందారు. తల్లిదండ్రులతో కారులో వెళ్తుండగా మృత్యువు కబళించింది. అతని తల్లిదండ్రులు, మరొకరు మాత్రం గాయపడ్డారు. తమ కుమారుడు చనిపోయారని తెలిసి, పేరెంట్స్ .. బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మిగతా బాలనటులు కూడా విచారం వ్యక్తం చేశారు. సంకట్ మోహన్ హనుమాన్ అనే సీరియల్‌లో నటించి మంచి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XYavWI
via IFTTT

అభద్రతలో యూపీ ప్రభుత్వం.. అందుకే ప్రియాంకను అరెస్ట్ చేశారన్న రాహుల్

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని యూపీ పోలీసులు అడ్డుకోవడంపై ఆమె సోదరుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. యోగి ప్రభుత్వంలో అభద్రతాభావం పెరిగిపోయిందనడానికి ఈ ఘటనే నిదర్శనమని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన ట్వీట్ చేశారు. అయితే ప్రియాంకను అరెస్ట్ చేయలేదని యూపీ పోలీసులు చెబుతున్నా.. రాహుల్ మాత్రం ట్విట్టర్‌లో ఆమెను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. యోగిని పొగిడిన ప్రియాంక గాంధీ .. ఎందుకో తెలుసా..?

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y5ZN4D
via IFTTT

ఛీ..ఛీ.. వీడు మొగుడేనా: సీసీ కెమెరాలు ఎక్కడ ఫిక్స్ చేశాడంటే...!

ఒకప్పుడు ఎక్కడైనా ఏదైనా నేరం జరిగితే నిందితులను గుర్తించి పట్టుకోవడం చాలా కష్టమయ్యేది. సాంకేతికత పెరిగిన తర్వాత ఎక్కడ ఎలాంటి నేరాలు జరిగినా... ఇట్టే పట్టేసుకోవడం జరుగుతోంది. అయితే నేరస్తులను పట్టుకుంటున్నది పోలీసులే అయినా.. వారిని గుర్తించడంలో మాత్రం సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ఇప్పటి వరకు నగరాలకే పరిమితమైన సీసీ కెమెరాలు ఇప్పుడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XZg8E1
via IFTTT

ప్లాస్టిక్ ఇస్తే ఒక పూట భోజనం పెడతాం... ఎక్కడో తెలుసా...?

రాజస్థాన్‌లో క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చేందుకు రాజస్థాన్‌లోని అంబికాపూర్ నగర పాలక సంస్థ వినుత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత నగరంగా అంబికాపూర్‌ను తీర్చి దిద్దడం కోసం నడుంబిగించింది. కిలో ప్లాస్టిక్‌ను తీసుకువెళితే ఒకపూట భోజనం పెట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మరోవైపు అరకిలో ప్లాస్టిక్‌ అయితే బ్రేక్ ఫాస్ట్‌ను అందించేందుకు ప్రణాళికలు సిద్దం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y5ZKFZ
via IFTTT

పలు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు.. 100దాటిన మృతులు

భారీ వర్షాలకు ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం పూర్తిగా స్తంభించింది. వరదల కారణంగా జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. గూడు కోల్పోయిన ప్రజలు బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వరదల కారణంగా ఇప్పటి వరకు 100 మందికిపైగా మృత్యువాత పడ్డారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y0lD5l
via IFTTT

చంద్రబాబు షాకింగ్ కామెంట్ .. అమరావతికే కాదు ఇక ఏ ప్రాజెక్ట్ కు నిధులు రావట

ప్రపంచ బ్యాంకు ఏపీ రాజధాని అమరావతికి రుణంగా నిధులు ఇవ్వలేమని చేతులెత్తేసింది. ఇప్పుడు ఇది ఏపీ సర్కార్ కు చిక్కులు తెచ్చి పెట్టింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 2100 కోట్ల రూపాయల రుణం ఇవ్వలేమని ప్రపంచ బ్యాంకు తన వెబ్ సైట్ లో ప్రకటించింది . ఈ నేపథ్యంలో, చంద్రబాబు నిర్వాకం వల్లే ప్రపంచబ్యాంకు రుణాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y5ZIOn
via IFTTT

అసోంలో భూ ప్రకంపనాలు .. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.9 నమోదు

డిస్పూర్ : అసోం, ఈశాన్య రాష్ట్రాలపై భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 5.9గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఇళ్లల్లోంచి బయటకొచ్చి .. పరుగెత్తారు. ఈ భూకంపంతో ఆస్తినష్టం అంచనా వేయాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. అయితే ప్రాణనష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. ఈ భూ ప్రకంపనాలతో భయపడాల్సిన అవసరం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y0lBKL
via IFTTT

కియా ర‌య్‌..ర‌య్‌! వైఎస్ జ‌గ‌న్ చేతుల మీదుగా మొద‌టి కారు: 31న ఆవిష్క‌ర‌ణ‌!

అనంత‌పురం: ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తోన్న కియా కార్లు ఇక దేశీయ రోడ్లపైకి ర‌య్‌మంటూ దూసుకుని రాబోతున్నాయి. అనంత‌పురం జిల్లా పెనుకొండ స‌మీపంలో హైద‌రాబాద్‌-బెంగ‌ళూరు జాతీయ ర‌హ‌దారిపై ఏర్పాటైన ఫ్యాక్ట‌రీలో కియా కార్లు తుది రూపాన్ని సంత‌రించుకుంటున్నాయి. ఈ నెల 31వ తేదీన ఆ కార్ల మాస్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మం ఏర్పాటు కానుంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y5ZHtN
via IFTTT

పోలీసుల అదుపులో ప్రియాంకా గాంధీ: రోడ్డు మీద బైఠాయింపు: భ‌గ్గుమ‌న్న సోన్‌భ‌ద్ర‌

వార‌ణాశి: అఖిల భార‌త కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ తూర్పు ప్రాంత పార్టీ ఇన్‌ఛార్జి ప్రియాంక గాంధీ వాద్రా అరెస్ట్ అయ్యారు. శుక్ర‌వారం ఉద‌యం ఆమెను ఉత్తరప్రదేశ్ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రెండురోజుల కింద‌ట చోటు చేసుకున్న కాల్పుల ఘ‌ట‌న‌లో హ‌త‌మైన‌ 10 మంది మృతుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి బ‌య‌లుదేరిన ఆమెను పోలీసులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y0E7md
via IFTTT

అధికారం శాస్వతం కాదు, పంచాయితీ నుంచి ప్రధాని వరకు ఉన్నాం, సీఎం కుమారస్వామి !

బెంగళూరు: తాను ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాకులాడటం లేదని, మా కుటుంబానికి అధికారం కొత్తకాదని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. పంచాయితీ మెంబర్ నుంచి ప్రధాని పదవిలో మా కుటుంబ సభ్యులు ఉన్నారని, అయితే అధికారం ఎవ్వరికీ శాస్వతం కాదని కొందరు (బీజేపీ) నాయకులు గుర్తు పెట్టుకోవాలని సీఎం కుమారస్వామి అన్నారు. శుక్రవారం శాసన సభా సమావేశాల్లో సీఎం కుమారస్వామి సుధీర్ఘంగా మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Yfe27c
via IFTTT

దారుణం : ఆవుల్ని దొంగిలించారని ముగ్గుర్ని చంపేశారు..

బీహార్‌లో దారుణం జరిగింది. ఆవుల్ని దొంగలిస్తున్నారన్న నెపంతో ముగ్గురు వ్యక్తుల్ని కొందరు కొట్టి చంపారు. సరన్ జిల్లాలోని బనియాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. పొరుగూరికి చెందిన ముగ్గురు వ్యక్తులు పశువుల దొంగతనానికి పాల్పడుతున్నారన్న అనుమానంతో ఈ దాడులకు తెగబడ్డారు. మృతి చెందిన ముగ్గురు శుక్రవారం తెల్లవారుజామున 4.30గంటల సమయంలో బనియాపూర్ గ్రామానికి వెళ్లారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y0lw9V
via IFTTT

జనసేన నేతలూ జంపేనా ? .. పవన్ పార్టీ నేతలను కాపాడుకుంటారా ?

ఏపీ ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టిస్తుంది, ప్రభావం చూపిస్తుంది అని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలు తారుమారు చేస్తూ జనసేన ఏపీలో శాసనసభ ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితం అయ్యింది. ఇక లోక్ సభలో ఖాతానే తెరవలేదు .పవన్ కళ్యాణ్ పార్టీలో పవన్ కళ్యాణ్ తో పాటు ఇక పవన్ పార్టీలో ప్రభావం చూపించగల నేతలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y1OOF2
via IFTTT

Thursday, July 18, 2019

అమర్‌నాధ్ యాత్రలో వింత పోలీసు...! శవాన్ని అనుమతించమంటూ నిలిపివేత...!!

అమర్‌నాథ్ యాత్రికులకు ఇబ్బంది కల్గుతుందని, యాత్రలో భాగంగా బందోబస్తులో ఓ పోలీసు అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. భక్తులకు అసౌకర్యం కల్గుతుందని ఓ శవంతో వెళుతున్న అంబులెన్స్‌ను జమ్ముకు వెళ్లకుండా అడ్డుకున్నాడు. సుమారు రెండు గంటలపాటు నిలిపివేయడంతో చనిపోయిన వ్యక్తి తనయుడు కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగి తన ఆవేదనను సోషల్ మిడియా పోస్టు చేశాడు.దీంతో యాత్ర బందోబస్తులో పోలీసుల తీరుపై పలువురు నెటిజన్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2O2O42E
via IFTTT

టీఆర్ఎస్ జోరుకు బీజేపీ బ్రేకులు.. ఎంపీ ఎన్నికల ఫలితాలే నిదర్శమన్న ఇంద్రసేన

హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్ బీజేపీలో మరింత ఉత్సాహం నింపింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తమ పార్టీయేనని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయిందని విమర్శస్తూనే .. కేసీఆర్ లక్ష్యంగా మాటల దాడికి దిగుతున్నారు. పార్టీ చీఫ్ మొదలుకొని ముఖ్యనేతలంతా వరుసగా టీఆర్ఎస్ పార్టీని ఎండగడుతున్నారు. ఆ పార్టీ సీనియర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32BFvPO
via IFTTT

యాదాద్రిలో గోల్డ్ మాన్..! ఒళ్లంతా బంగారంతో దైవదర్శనం..!!

యాదాద్రి/హైదారాబాద్ : జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ది అనే నానుడి ఇప్పటివరకు వినడమే గాని చూసిన సందర్బాలు అరుదుగా ఉంటాయి. ఎవరైనా చిత్ర విచిత్రంగా, కనిపించడమే కాకుండా కాస్త హడావిడిగా కనిపిస్తే వెంటనే పుర్రెకో బుద్ది అనే డైలాడ్ లు బ్యాగ్రౌండ్ లో వినిపిస్తుంటాయా. అచ్చం ఇలాంటి సంఘటనే యాదాద్రి పుణ్యక్షేత్రంలో చోటుచేసుకుంది. అతడు హైదరాబాద్ వాసి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2O3dsFM
via IFTTT

కర్నాటకంతో మరోసారి ఫిరాయింపులపై చర్చ.. చట్టం ఏం చెబుతోంది.. మరి నేతలు చేస్తున్నదేంటి?

బెంగళూరు: క‌ర్ణాట‌క‌లో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభం చివ‌రి అంకానికి చేరుకుంది. గురువారం బ‌ల‌ప‌రీక్ష‌ను ఎదుర్కొనాల్సి ఉన్న కుమార‌స్వామి స‌ర్కార్‌.. చివ‌రి నిమిషంలో ఈ గండం నుంచి త‌ప్పించుకుంది. అది తాత్కాలిక‌మే. శుక్ర‌వారం మ‌రోసారి అసెంబ్లీ స‌మావేశం కానున్న నేప‌థ్యంలో- బ‌ల పరీక్ష అంశం వెంటాడుతూనే వ‌స్తోంది. కాంగ్రెస్‌కు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు, ఇద్ద‌రు స్వ‌తంత్ర అభ్య‌ర్థులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32BF9bE
via IFTTT

బెంగాల్ బీజేపీలోకి 13 మంది నటులు, టీఎంసీ ఎంపీలకు ధీటుగా పనిచేస్తారని ధీమా

కోల్‌కతా : పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో జోరుగా సినీతారలు చేరిపోయారు. వారికి టిక్కెట్లు కేటాయించారు కూడా ఆ పార్టీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. అయితే ఎన్నికల్లో మాత్రం టీఎంసీ కన్నా బీజేపీకి ఆశించిన కన్నా ఎక్కువ సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల బీజేపీలో చేరికల పర్వం కొనసాగుతుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2O3drlc
via IFTTT

దేవుడి దర్శనలో అపశృతి... క్యూలైన్ తొక్కిసలాటలో నలుగురు భక్తుల మృతి...

మంచి జీవితాన్ని ప్రసాదించమని దేవుడిని కోరేందుకు వెళితే ఏకంగా ప్రాణాలనే హరించాడు దేవుడు..దర్శనం కోసం వెళ్లిన భక్తులను తనదాక రాకుండా చేశాడు. తమిళనాడులోని కాంచీపురంలో రాజస్వామి ఉత్సవాల్లో అపశృతి చేటుచేసుకుంది. దేవుడి దర్శనం కోసం క్యూలైన్లో తొక్కిసలాట జరగడంతో నలుగురు భక్తులు మృతి చెందారు. తమిళనాడులోని కాంచీపురంలో అత్తివరద రాజస్వామి ఉత్సవాలు ఈ నెల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32BFuve
via IFTTT

స‌భ‌లో బీజేపీ స‌భ్యుల బైఠాయింపు: రాత్రంతా ధ‌ర్నా కొన‌సాగించాల‌ని నిర్ణ‌యం!

బెంగ‌ళూరు: అనూహ్యం! బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించకుండానే క‌ర్ణాట‌క శాస‌న‌స‌భ స‌మావేశాలు శుక్ర‌వారం నాటికి వాయిదా ప‌డ్డాయి. గురువారం సాయంత్రం స‌భ‌లో అధికార కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) స‌భ్యులు ప‌తాక‌స్థాయిలో ఆందోళ‌న చేప‌ట్టారు. త‌మ శాస‌న స‌భ్యుడు శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్‌ను భార‌తీయ జ‌న‌తాపార్టీ నాయ‌కులు కిడ్నాప్ చేశారంటూ పెద్ద ఎత్తున గంద‌ర‌గోళానికి తెర తీశారు. దీనికితోడు- గురువారం నాటికే బ‌ల‌ప‌రీక్ష‌ను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2O2nyXu
via IFTTT

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...