Thursday, July 18, 2019

స‌భ‌లో బీజేపీ స‌భ్యుల బైఠాయింపు: రాత్రంతా ధ‌ర్నా కొన‌సాగించాల‌ని నిర్ణ‌యం!

బెంగ‌ళూరు: అనూహ్యం! బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించకుండానే క‌ర్ణాట‌క శాస‌న‌స‌భ స‌మావేశాలు శుక్ర‌వారం నాటికి వాయిదా ప‌డ్డాయి. గురువారం సాయంత్రం స‌భ‌లో అధికార కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) స‌భ్యులు ప‌తాక‌స్థాయిలో ఆందోళ‌న చేప‌ట్టారు. త‌మ శాస‌న స‌భ్యుడు శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్‌ను భార‌తీయ జ‌న‌తాపార్టీ నాయ‌కులు కిడ్నాప్ చేశారంటూ పెద్ద ఎత్తున గంద‌ర‌గోళానికి తెర తీశారు. దీనికితోడు- గురువారం నాటికే బ‌ల‌ప‌రీక్ష‌ను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2O2nyXu
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...