బెంగళూరు : కర్నాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అసెంబ్లీలో బలనిరూపణ విషయంలో సోమవారం ఏం జరగనుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విశ్వాస పరీక్ష నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ నేతలు చర్చోపచర్చలు జరుపుతున్నారు. గవర్నర్ ఇప్పటికే రెండుసార్లు గడువు విధించినా ఎటూ తేలకపోవడంతో కర్నాటకలో రాష్ట్రపతి పాలన విధించే అకాశముందన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YfIyxI
via IFTTT
Subscribe to:
Post Comments (Atom)
లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...
-
కర్ణాటకలో బలపరీక్ష పూర్తయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణప్రభుత్వం పడిపోయింది. మొత్తం సభలో 204 సభ్యులు హజరు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట...
-
టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్...
-
హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారందర్నీ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదు...
No comments:
Post a Comment