Friday, July 26, 2019

ప్ర‌భుత్వాన్ని కూల్చేసి..కాలిన‌డ‌క‌న తిరుమ‌లకు క‌ర్ణాట‌క తిరుగుబాటు ఎమ్మెల్యే!

తిరుప‌తి: క‌ర్ణాట‌క‌లో 14 నెల‌ల పాటు అధికారంలో కొన‌సాగిన కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్) సంకీర్ణ కూట‌మి ప్ర‌భుత్వాన్ని కుప్ప కూల్చ‌డంలో 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్ర‌ధాన పాత్ర పోషించారు. ఈ 16 మందిలో ఒక‌రైన కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ శుక్ర‌వారం ఏడుకొండ‌ల‌వాడిని ద‌ర్శించుకోవ‌డానికి తిరుమ‌ల‌కు చేరుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం గుండా ఆయ‌న కాలి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OlgtBd
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...