Sunday, July 21, 2019

షీలాదీక్షిత్ హయాంలోనే ఢిల్లీ కొత్త అందం:తలమానికంగా మెట్రో రైలు

ఢిల్లీ: ఢిల్లీకి ముఖ్యమంత్రిగా మూడుసార్లు సేవలందించిన షీలా దీక్షిత్ శనివారం రోజున తుదిశ్వాస విడిచారు. ఇక ఆమె హయాంలో ఢిల్లీ రాష్ట్రం రూపు రేఖలు మారిపోయాయి. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఢిల్లీ నగరంలో జరిగాయి. అందులో ఒకటి ఢిల్లీ నగరానికి తలమానికంగా నిలిచిన మెట్రో ఒకటి. 2002లో కేవలం 8 కిలోమీటర్లతో మెట్రో ప్రారంభమైంది. అయితే ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y1pE9G
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...