Friday, July 26, 2019

బీజేపీకి కర్ణాటక అసెంబ్లీ ప్రయోగశాల, ఆటలు ఆడుతోంది, మాజీ సీఎం సిద్దూ, ప్రజాస్వామ్యం !

బెంగళూరు: కర్ణాటక శాసన సభ (అసెంబ్లీ) బీజేపీ పాలిట ప్రయోగశాల (ల్యాబ్) అయ్యిందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీఎల్ పీ నాయకుడు సిద్దరామయ్య ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని, ఇది చట్ట వ్యతిరేకమని మాజీ సీఎం సిద్దరామయ్య విమర్శించారు. శుక్రవారం సోషల్ మీడియాలో బీజేపీ తీరును సిద్దరామయ్య విమర్శించారు. మెజారిటీ లేకుండానే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2MiaF9g
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...