Friday, July 26, 2019

ఆ కార్ల సంస్థలో 1700 మంది ఉద్యోగస్తులకు ఉద్వాసన..!

న్యూఢిల్లీ: జపాన్ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ భారత్‌లోని తన ప్లాంట్‌లో దాదాపు 1700 ఉద్యోగాలకు కోత పెట్టనుంది. ఈ కోతలన్నీ మ్యానుఫాక్చరింగ్ ఆపరేషన్స్‌లోనే ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిస్సాన్ ప్లాంట్లలో మొత్తం 6వేల ఉద్యోగస్తులను తొలగించాలన్న డెసిషన్‌కు యాజమాన్యం వచ్చేసింది. ఇందులో భారత్ నుంచి 1700 మంది ఉద్యోగస్తులకు ఉద్వాసన పలికేందుకు రంగం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZoblgE
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...