Tuesday, July 23, 2019

బెంగాల్‌లో దారుణం: సామూహిక దాడిలో ట్రాన్స్‌జెండర్ మృతి..దాడి ఎందుకు చేశారు?

కోల్‌కతా: వెస్ట్ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. చిన్నపిల్లలను ఎత్తుకెళుతున్నారని చెప్పి ట్రాన్స్‌జెండర్‌పై స్థానికులు దాడి చేశారు. ఈ ఘటన జల్పాయిగురి జిల్లాలో చోటుచేసుకుంది. చిన్నపిల్లలను ఎత్తుకెళుతున్నారని ఓ ట్రాన్స్‌జెండర్‌ను స్థానికులు చితకబాదారు. తీవ్రగాయాలపాలైన ట్రాన్స్ జెండర్ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఇక ట్రాన్స్ జెండర్‌ను చితకబాదుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నాగ్రకత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2O9U0qK
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...