విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల పైన దూకుడుతో ఉన్న ముఖ్యమంత్రి జగన్కు హైకోర్టు బ్రేకులు వేసింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అధిక ధరలకు పీపీఏలు చేసుకున్నారంటూ కొత్త ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేయాలని నిర్ణ యం తీసుకున్నారు. దీని మీద అన్ని కంపెనీలకు సంప్రదింపులకు రావాలని.. ఏపీఎస్పీడీసీఎల్ లేఖ రాసింది. ఆ లేఖతో పాటుగా ప్రభుత్వం సమీక్షకు నిర్ణయిస్తూ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30THn4G
via IFTTT
Subscribe to:
Post Comments (Atom)
లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...
-
కర్ణాటకలో బలపరీక్ష పూర్తయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణప్రభుత్వం పడిపోయింది. మొత్తం సభలో 204 సభ్యులు హజరు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట...
-
టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్...
-
హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారందర్నీ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదు...
No comments:
Post a Comment