Thursday, July 25, 2019

జ‌గ‌న్ దూకుడుకు బ్రేక్‌: పీపీఏల‌ స‌మీక్ష నిర్ణ‌యంపై హైకోర్టు స్టే: 40 కంపెనీల‌కు ఊర‌ట‌..!

విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల పైన దూకుడుతో ఉన్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు హైకోర్టు బ్రేకులు వేసింది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో అధిక ధ‌ర‌ల‌కు పీపీఏలు చేసుకున్నారంటూ కొత్త ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మీక్ష చేయాల‌ని నిర్ణ యం తీసుకున్నారు. దీని మీద అన్ని కంపెనీల‌కు సంప్రదింపులకు రావాలని.. ఏపీఎస్పీడీసీఎల్ లేఖ రాసింది. ఆ లేఖ‌తో పాటుగా ప్ర‌భుత్వం స‌మీక్షకు నిర్ణ‌యిస్తూ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30THn4G
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...