Friday, July 19, 2019

అధికారం శాస్వతం కాదు, పంచాయితీ నుంచి ప్రధాని వరకు ఉన్నాం, సీఎం కుమారస్వామి !

బెంగళూరు: తాను ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాకులాడటం లేదని, మా కుటుంబానికి అధికారం కొత్తకాదని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. పంచాయితీ మెంబర్ నుంచి ప్రధాని పదవిలో మా కుటుంబ సభ్యులు ఉన్నారని, అయితే అధికారం ఎవ్వరికీ శాస్వతం కాదని కొందరు (బీజేపీ) నాయకులు గుర్తు పెట్టుకోవాలని సీఎం కుమారస్వామి అన్నారు. శుక్రవారం శాసన సభా సమావేశాల్లో సీఎం కుమారస్వామి సుధీర్ఘంగా మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Yfe27c
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...