Friday, July 19, 2019

కియా ర‌య్‌..ర‌య్‌! వైఎస్ జ‌గ‌న్ చేతుల మీదుగా మొద‌టి కారు: 31న ఆవిష్క‌ర‌ణ‌!

అనంత‌పురం: ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తోన్న కియా కార్లు ఇక దేశీయ రోడ్లపైకి ర‌య్‌మంటూ దూసుకుని రాబోతున్నాయి. అనంత‌పురం జిల్లా పెనుకొండ స‌మీపంలో హైద‌రాబాద్‌-బెంగ‌ళూరు జాతీయ ర‌హ‌దారిపై ఏర్పాటైన ఫ్యాక్ట‌రీలో కియా కార్లు తుది రూపాన్ని సంత‌రించుకుంటున్నాయి. ఈ నెల 31వ తేదీన ఆ కార్ల మాస్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మం ఏర్పాటు కానుంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య‌మంత్రి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y5ZHtN
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...