Wednesday, July 24, 2019

కుమారస్వామిని ఏ గ‌తి ప‌ట్టించామో చూశారుగా! మీ ప‌రిస్థితీ అంతే: బీజేపీ వార్నింగ్ బెల్స్‌

భోపాల్‌: క‌ర్ణాటక‌లో 14 నెల‌ల పాటు అధికారంలో కొన‌సాగిన కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్) ప్ర‌భుత్వాన్ని కూల్చివేసిన త‌రువాత భార‌తీయ జ‌న‌తాపార్టీ నాయ‌కుల్లో ఆత్మ‌విశ్వాసం.. అతివిశ్వాసంగా మారిన‌ట్టు క‌నిపిస్తోంది. బొటాబొటి మెజారిటీతో అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీపై బెదిరింపుల‌కు దిగుతున్నారు క‌మ‌ల‌నాథులు. ప్ర‌స్తుతం వారి క‌న్ను మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజస్థాన్‌ల‌పై ప‌డింది. ఆప‌రేష‌న్ క‌మ‌ల‌ను విజ‌య‌వంతంగా అమ‌లు చేసి, క‌ర్ణాట‌కలో సంకీర్ణ‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y9YRIk
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...