Saturday, July 20, 2019

5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.... యూపి గవర్నర్‌గా అనందిబేన్ పటేల్...

కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడంతోపాటు మరో రెండు రాష్ట్రాల గవర్నర్లను మార్చింది. ఈ నేపథ్యంలోనే యూపి,మధ్యప్రదేశ్ గవర్నర్లకు స్థాన చలనం కల్పించిన కేంద్రం నాగాలాండ్‌తో వెస్ట్ బెంగాల్‌ రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. ఇందులో భాగంగానే ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇటివల పలువురు గవర్నర్లను నియమించింది. ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2GiZkla
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...