Sunday, July 21, 2019

సింథటిక్ పాల ఉత్పత్తి కేంద్రాలపై పోలీసుల దాడులు....ఆరు రాష్ట్రాల్లో సింథటిక్ పాల పంపిణి

మధ్యప్రదేశ్‌లో చిన్నపిల్లల నుండి పెద్దలు తాగే పాలను కల్తి చేస్తున్న ముఠాను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ,చంబల్ రిజియన్ ప్రాంతాంలో నిర్వహిస్తున్న పాల కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. ఈనేపథ్యంలోనే టాక్సిక్ పదార్థాలతో తయారు చేస్తున్న మూడు సింథటిక్ పాల కేంద్రాలపై దాడులు చేసి సుమారు 60 మంది వరకు అరెస్ట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y7pHAS
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...