Sunday, July 21, 2019

ఏపీ సీఎం అతి జాగ్రత్త తెచ్చిన తంటా..? సచివాలయంలో సాగని పనులు..!? జనం బారులు..

అమరావతి : జాగ్రత్త మంచిదే. కానీ అతి జాగ్రత్త నష్టం చేస్తుంది. సుపరిపాలన అందించాలన్న సంకల్పంతో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. సిబ్బంది కొరత, ప్రతి పని మంత్రుల ద్వారానే జరగాలన్న జగన్ వ్యూహం అమలు మినిస్టర్లను ఊపిరాడనీకుండా చేస్తోంది. మరోవైపు రోజుల తరబడి పనులు జరగక జనం సైతం అవస్థలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y7pVrI
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...