Tuesday, July 23, 2019

నేను బతికే ఉన్నాను ... ఆస్థి కోసం నా కొడుకు నన్ను చంపేశాడని ఓ తల్లి న్యాయపోరాటం

అయ్యా నేను బ్రతికే ఉన్నాను.. ఆస్తి కోసం నా కొడుకు నేను చనిపోయినట్లుగా పత్రాలు సృష్టించాడు. నా ఆస్తినంతా కబ్జా చేశాడు.. నాకు న్యాయం చేయండి అంటూ ఓ తల్లి దీనంగా వేడుకుంది. ఇక తన సమస్య గురించి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శివలింగయ్య కు వినతిపత్రం అందజేసి మరి తనకు న్యాయం చేయమని వేడుకుంటుంది.  అమ్మను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OgKOko
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...