Sunday, July 21, 2019

మందక్రిష్ణ వెనక ఎవరున్నారో అందరికి తెలుసు...? వైసీపీ ఎంపీ నందిగాం సురేశ్

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై బాపట్ల వైఎస్సార్‌ సీపీ ఎంపీ నందిగం సురేష్ ధ్వజమెత్తాడు. మందకృష్ణ మాదిగ వెనుక పరోక్షంగా చంద్రబాబు ఉన్నాడని ఆరోపణలు చేశాడు. మంద క్రిష్ణ చేసే హడావుడి వ్వవహారాలు దళితులకు తెలుసని పేర్కోన్నారు.. దళితుల అభివృద్ది కోసం సీఎం జగన్ చేస్తున్న కృషిని అడ్డుకోవాలన్నదే మందకృష్ణ ఉద్దేశమని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం దళితులకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YiJp0G
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...