హైదరాబాద్ : అక్బరుద్దీన్ అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. తన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు రావడంతో అక్బరుద్దీన్ స్పందించారు. తాను రెచ్చగొట్టేలా వ్యవహరించలేదని పేర్కొన్నారు. తాను ఎవరి మనోభావాలు దెబ్బతీసేలా నడుచుకోలేదని స్పష్టంచేశారు. ఇటీవల కరీంనగర్లో ఎంఐఎం పార్టీ కార్యకర్తల సమావేశంలో అక్బరుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివాదాస్పద
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2GtYkLc
via IFTTT
Subscribe to:
Post Comments (Atom)
లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...
-
కర్ణాటకలో బలపరీక్ష పూర్తయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణప్రభుత్వం పడిపోయింది. మొత్తం సభలో 204 సభ్యులు హజరు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట...
-
టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్...
-
హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారందర్నీ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదు...
No comments:
Post a Comment