Thursday, July 18, 2019

టీఆర్ఎస్ జోరుకు బీజేపీ బ్రేకులు.. ఎంపీ ఎన్నికల ఫలితాలే నిదర్శమన్న ఇంద్రసేన

హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్ బీజేపీలో మరింత ఉత్సాహం నింపింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తమ పార్టీయేనని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయిందని విమర్శస్తూనే .. కేసీఆర్ లక్ష్యంగా మాటల దాడికి దిగుతున్నారు. పార్టీ చీఫ్ మొదలుకొని ముఖ్యనేతలంతా వరుసగా టీఆర్ఎస్ పార్టీని ఎండగడుతున్నారు. ఆ పార్టీ సీనియర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32BFvPO
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...