Monday, July 22, 2019

అబ్బే.. అదేం లేదే.. ఆదిత్యతో పనిచేయడంపై ప్రశాంత్ కిశోర్

న్యూఢిల్లీ : మీడియా వైఖరిని తప్పుపట్టారు రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్. తాను చేసే పనిని ఊహించి రాస్తోందని మండిపడ్డారు. శివసేన యువననేత ఆదిత్య ఠాక్రేతో కలిసి ప్రశాంత్ కిశోర్ పనిచేస్తున్నారని ఇటీవల ఓ పత్రికలో వార్త ప్రచురితమైంది. దీంతో ప్రశాంత్ కిశోర్ స్పందించారు. తనకు మీడియా అంటే గౌరవం ఉందని పేర్కొన్నారు కిశోర్. కానీ సత్యదూరమైన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JLH06x
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...