Wednesday, July 24, 2019

చంద్ర‌బాబు అవినీతిపై చ‌ర్య‌ల బాధ్య‌త జ‌గ‌న్‌దే: పూర్తి స‌మాచారం సీఎంకు అందిస్తాం: తేల్చేసిన బీజేపీ..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అవినీతి కేసుల విచార‌ణ బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వానిదే అంటూ బీజేపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జ్ దియోధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ద్రబాబు ఒక గజదొంగ అని, రాష్ట్రాన్ని దోపిడీ చేశారని తీవ్ర ఆరోపణ లు చేశారు. త్వరలోనే అవినీతి కేసులకు సంబంధించిన నివేదికను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. కొంత కాలంగా చంద్ర‌బాబు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JNm532
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...