Tuesday, July 23, 2019

బెంగ‌ళూరులో తీవ్ర ఉద్రిక్త‌త: 144 సెక్ష‌న్ అమ‌లు..ప‌బ్‌లు, మ‌ద్యం దుకాణాలు బంద్‌!

బెంగ‌ళూరు: సిలికాన్ సిటీగా, ఉద్యాన న‌గ‌రిగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో ఒక్క‌సారిగా ప‌రిస్థితులు మారిపోయాయి. ముఖ్య‌మంత్రి హెచ్‌డీ కుమార‌స్వామి త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌బోతున్నార‌నే వార్త‌ల‌ను మీడియా ద్వారా తెలుసుకున్న కాంగ్రెస్‌, జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) పార్టీల కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లకు దిగారు. ప‌లు చోట్ల ఆస్తుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2K1sVAI
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...