Friday, July 26, 2019

సైబర్ మోసాల జోరు.. వేల కోట్ల రుపాయల లాటరీ పేరుతో లక్షల దోపిడి...!

సైబర్ నేరాల గూర్చి చెవుల్లో జోరీగలు మొత్తుకున్నట్టు, మొత్తుకుంటున్నా.. చాలమంది వాటి గురించి మాత్రం పట్టించుకోవడంలేదు. దీంతో సైబర్ నేరాగాళ్ల వలలో పడి లక్షల రుపాయాలను విదిలిస్తున్నారు. వందల కోట్ల రుపాయాలు ఉచితంగా ఎలా వస్తాయి అనే కనీస ఆలోచన లేకుండా సైబర్ ఉచ్చులో బిగుసుకుపోతున్నారు. తమ వద్ద నుండి తెలియకుండానే లక్షల రుపాయాలు దోచుకున్నాక, అప్పుడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OtSbp0
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...