Saturday, July 20, 2019

ఆయనే ఏపీ బీజేపి సీఎం అభ్యర్థి..! ఆంధ్రలో జెట్ స్పీడుతో దూసుకెళ్తున్న కమలం పార్టీ..!!

అమరావతి/హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపి అవతరించడంతో బీజేపియేతర రాష్ట్రాలపై దృష్టి సారించింది. అవకాశం ఉన్న చోట అదికారంలోకి రావడం, అవకాశం లేని చోట సంస్థాగతంగా బలోపేతం అవ్వడంపై లోతైన కసరత్తు చేస్తోంది. అందుకోసం దక్షిణ భారతదేశంలో రెండు తెలుగు రాష్ట్రాలను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Z1JOSj
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...