Sunday, July 21, 2019

తాజ్ హోటల్ సమీపంలో అగ్నిప్రమాదం .. ఒకరి మృతి ...

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అగ్నిప్రమాదం జరిగింది. చారిత్రిక తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ సమీపంలో మంటలు చెలరేగడం కలకలం రేపింది. సమీంపలోని ఓ నాలుగు అంతస్తుల నివాస సముదాయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకరు చనిపోయారని అధికారులు పేర్కొన్నారు. మరో 14 మందిని కాపాడినట్టు వివరించారు. ప్రమాదానికి గల కారణం ఇంకా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y7q0M2
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...