Sunday, July 21, 2019

ఎలుకలు.. బల్లుల పేరు చెప్పి లక్షలు తినేశారా..? ఏపీలో వెలుగుచూసిన మరో భారీ స్కాం..!?

అనంతపురం : సబ్బుబిళ్ల, అగ్గిపుల్ల కాదేదీ కవితకనర్హం అన్నాడో కవి. అదే స్పూర్తిగా తీసుకున్నారేమో అనంతపురం అధికారులు... బల్లులు, ఎలుకలు అనే తేడా లేకుండా పెస్ట్ కంట్రోల్ పేరుతో భారీ అక్రమాలకు పాల్పడ్డారు. లక్షల రూపాయలు జేబులో వేసుకున్నారు. ఒక్క అనంతపురం జిల్లా ఆస్పత్రిలోనే లక్షల రూపాయల మేర గోల్‌మాల్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y65j2T
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...