భోపాల్ బీజేపీ ఎంపీ సాధ్వీ చేసిన వ్యాఖ్యలపై ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దిన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. సాధ్యీ నేరుగా ప్రధానమంత్రి మోడీనే చాలెంజ్ చేసిందని విమర్శించారు. ఆమే ఉన్నత కులానికి చెందింది కాబట్టే అలా మాట్లాడగల్గిందని ఆయన మండిపడ్డారు. ఆమే చేసిన వ్యాఖ్యలు మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2M6BUTU
via IFTTT
Subscribe to:
Post Comments (Atom)
లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...
-
కర్ణాటకలో బలపరీక్ష పూర్తయింది. విశ్వాస పరీక్షలో సంకీర్ణప్రభుత్వం పడిపోయింది. మొత్తం సభలో 204 సభ్యులు హజరు కాగా ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట...
-
టాంజానియా : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రవ్యాప్...
-
హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారందర్నీ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదు...
No comments:
Post a Comment