Monday, July 22, 2019

సాధ్వీ, ప్రధానమంత్రి మోడినే చాలెంజ్ చేసింది... అసదుద్దిన్ ఓవైసీ

భోపాల్ బీజేపీ ఎంపీ సాధ్వీ చేసిన వ్యాఖ్యలపై ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దిన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. సాధ్యీ నేరుగా ప్రధానమంత్రి మోడీనే చాలెంజ్ చేసిందని విమర్శించారు. ఆమే ఉన్నత కులానికి చెందింది కాబట్టే అలా మాట్లాడగల్గిందని ఆయన మండిపడ్డారు. ఆమే చేసిన వ్యాఖ్యలు మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2M6BUTU
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...