Saturday, July 20, 2019

జ‌గ‌న్ ఒక వ‌ర్గానికే ప్రాధాన్య‌త‌: ఆ ప‌ద‌వుల‌న్నీ రెడ్ల‌కే : కులం పేరుతో రాజ‌కీయంగా డామేజింగ్ గేమ్..

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సైతం చంద్ర‌బాబు బాట‌లోనే ప‌య‌ణిస్తున్నారు. చంద్ర‌బాబు త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన వారికే ప్రాధాన్య‌త ఇస్తున్నారంటూ వైసీపీ నేత‌లు ఎన్నిక‌ల ముందు ఆరోపించారు. ఇప్పుడు అదే ర‌క‌మైన ఆరోప‌ణ‌లు బీజేపీ ముఖ్య నేత‌ల మొద‌లు టీడీపీ నేత‌లు చేస్తున్నారు. కేబినెట్ కూర్పులో జ‌గ‌న్ అమ‌లు చేసిన సోష‌ల్ ఇంజ‌నీరిం గ్ అంద‌రి ప్ర‌శంస‌లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2y07jz3
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...