Thursday, July 18, 2019

అమర్‌నాధ్ యాత్రలో వింత పోలీసు...! శవాన్ని అనుమతించమంటూ నిలిపివేత...!!

అమర్‌నాథ్ యాత్రికులకు ఇబ్బంది కల్గుతుందని, యాత్రలో భాగంగా బందోబస్తులో ఓ పోలీసు అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. భక్తులకు అసౌకర్యం కల్గుతుందని ఓ శవంతో వెళుతున్న అంబులెన్స్‌ను జమ్ముకు వెళ్లకుండా అడ్డుకున్నాడు. సుమారు రెండు గంటలపాటు నిలిపివేయడంతో చనిపోయిన వ్యక్తి తనయుడు కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగి తన ఆవేదనను సోషల్ మిడియా పోస్టు చేశాడు.దీంతో యాత్ర బందోబస్తులో పోలీసుల తీరుపై పలువురు నెటిజన్లు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2O2O42E
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...