Tuesday, July 23, 2019

జ‌గ‌న్ ప్రభుత్వానికి మ‌రో బ్యాంకు షాక్‌: అమ‌రావ‌తి కోసం నిధులు ఇవ్వ‌లేం: తేల్చేసిన ఏఐఐబీ...!

ఏపీ రాజ‌ధానికి ప్ర‌పంచ బ్యాంకు రుణం ర‌ద్దు నిర్ణ‌యం మ‌ర‌వ‌క ముందే మ‌రో బ్యాంకు షాక్ ఇచ్చింది. అమరావ‌తి ప్రాజెక్ట కోసం 200 మిలియ‌న్ డాల‌ర్ల రుణం ఇవ్వ‌లేమ‌ని ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్ బ్యాంక్ తేల్చి చె ప్పింది.అమరావతి నిర్మాణం కోసం 200 మిలియన్ డార్లు ఇచ్చేందుకు గతంలో ఏఐఐబీ సుముఖత వ్యక్తం చేసింది. కేంద్ర ప్ర‌భుత్వం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YpXV6E
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...