Friday, July 19, 2019

ప్లాస్టిక్ ఇస్తే ఒక పూట భోజనం పెడతాం... ఎక్కడో తెలుసా...?

రాజస్థాన్‌లో క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చేందుకు రాజస్థాన్‌లోని అంబికాపూర్ నగర పాలక సంస్థ వినుత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత నగరంగా అంబికాపూర్‌ను తీర్చి దిద్దడం కోసం నడుంబిగించింది. కిలో ప్లాస్టిక్‌ను తీసుకువెళితే ఒకపూట భోజనం పెట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మరోవైపు అరకిలో ప్లాస్టిక్‌ అయితే బ్రేక్ ఫాస్ట్‌ను అందించేందుకు ప్రణాళికలు సిద్దం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y5ZKFZ
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...