Tuesday, July 23, 2019

బీజేపీ కుట్రలో భాగంగానే కర్ణాటక సంక్షోభం... దేశవ్యాప్త ఆందోళనలు చేస్తామన్న కాంగ్రెస్

కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుండే బీజేపీ టార్గెట్ చేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈనేపథ్యంలోనే స్వార్థ ప్రయోజనాల కోసం సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టారని ఆయన విమర్శించారు. కర్ణాటక అసెంబ్లీ పరిణామాల తర్వాత రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో స్పందించారు. కాగా గతంలో బీజేపీకి అధికారం దక్కకుండా చేయడంలో రాహుల్ గాంధీ కీలక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Ycc5Ey
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...