Saturday, July 27, 2019

యడియూరప్ప సీఎం అయ్యారు, సుప్రీం కోర్టులో పాత కేసు విచారణకు ఓకే, అప్పుడే కష్టాలు !

న్యూఢిల్లీ/బెంగళూరు: నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బీఎస్. యడియూరప్పకు అప్పుడే చిక్కులు మొదలైనాయి. హైకోర్టు నుంచి విముక్తిపొందిన బీఎస్. యడియూరప్ప కేసును మళ్లీ విచారణ చెయ్యడానికి శుక్రవారం సుప్రీం కోర్టు అంగీకరించింది. నాలుగు సంవత్సరాల క్రితం (2015లో) ఈ కేసు విచారణను కర్ణాటక హై కోర్టు రద్దు చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పతో పాటు కాంగ్రెస్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Zg7rXf
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...