Friday, July 26, 2019

ఏపీలో న్యాయ‌మూర్తి ఆమోదిస్తేనే కాంట్రాక్టు: దేశంలోనే మొద‌టి సారిగా..జ‌గ‌న్: కీల‌క బిల్లుల‌కు ఆమోదం..

ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కీల‌క బిల్లుల‌ను ఏపీ శాస‌న‌స‌భ ఆమోదించింది. టెండ‌ర్లు..కాంట్రాక్టుల్లో దేశ చ‌రిత్రలోనే తొలి సారి సారిగా పార‌ద‌ర్శ‌క‌త‌కు ఏపి వేదిక కానుంద‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పేర్కొన్నారు. దీనికి సంబం ధించిన న్యాయ స‌మీక్ష బిల్లును శాస‌న‌స‌భ ఆమోదించింది. దీంతో పాటుగా మ‌రో మూడు కీల‌క బిల్లును సైతం ఏపీ అసెంబ్లీ చ‌ర్చ త‌రువాత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LFkNtb
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...