Sunday, July 21, 2019

దారుణం : తల్లిని నరికి ఫుట్‌పాత్‌పై తల పడేసిన కసాయి కూతురు

సిడ్నీ : ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. ఓ యువతి తల్లిని నరికి చంపింది. అయితే ఆమె ఆ దారుణానికి ఎందుకు పాల్పడిందనే విషయం మాత్రం తెలియలేదు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి దృశ్యం చూసి భయభ్రాంతులకు గురయ్యారు. సిడ్నీలో 57ఏళ్ల మహిళ తన 25ఏళ్ల కూతురుతో కలిసి నివసిస్తోంది. అయితే శనివారం కూతురు ఒక్కసారిగా తల్లిపై దాడికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y2xfVz
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...