Thursday, July 25, 2019

భార్యాభర్తలకు షాక్.. యాసిడ్ దాడి కేసు.. సంచలన తీర్పు..!

ఢిల్లీ : ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మూడేళ్ల కిందట జరిగిన యాసిడ్ దాడి కేసులో భార్యాభర్తలకు 11 ఏళ్ల జైలుశిక్ష ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. అంతేకాదు బాధితురాలికి చెరో లక్ష రూపాయలు జరిమానా చెల్లించాలంటూ ఆదేశించింది. కోర్టు తీర్పుతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 23 సంవత్సరాల రాధే అనే యువకుడికి అనిత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LDafKQ
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...