Monday, July 22, 2019

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కేంద్రం నోటీసులు: చ‌ంద్ర‌బాబుపై బీజేపీ యూ ట‌ర్న్‌: మారుతున్న స‌మీక‌ర‌ణాలు..!

కేంద్ర వైఖ‌రిలో మార్పు క‌నిపిస్తోంది. చంద్రబాబుకు దూరంగా..జ‌గ‌న్‌తో స‌న్నిహితంగా క‌న‌పించిన కేంద్ర ప్ర‌భుత్వ పెద్దల తీరులో తేడా వ‌చ్చింది. పీపీఏల విష‌యంలో జ‌గ‌న్ ప‌ట్టు వీడ‌క‌పోవ‌టం...దీనికి కేంద్రం సీరియ‌స్‌గా తీసుకుంటున్న వేళ .. చంద్ర‌బాబు ఇదే స‌రైన స‌మయంగా భావిస్తున్నారు. ఇక‌, కేంద్ర ప‌రిధిలో ఉండే విద్యుత్ సంస్థ‌లు త‌మ‌కు చెల్లించాల్సిన బకాయిల కోసం రాష్ట్ర డిస్కంల‌కు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30Mnah9
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...