Friday, July 26, 2019

ఏం జ‌రిగినా జ‌గ‌న్‌దే బాధ్య‌త‌: స్పీక‌ర్ సీటుకే ఆయ‌న అగౌర‌వం: ప‌్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు..!

ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు మరోసారి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మీద ఫైర్ అయ్యారు. ముఖ్య‌మంత్రితో పాటుగా స్పీక‌ర్ పైనా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. స‌భ‌లో త‌న‌కు మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌టం లేద‌ని.. ఇచ్చినా..అధికార ప‌క్షం సూచ‌న ల మేర‌కు తిరిగి క‌ట్ చేస్త‌న్నార‌ని ఆరోపించారు. ఇటువంటి శాస‌న‌స‌భ తానెప్పుడూ చూడ‌లేద‌ని చెప్పుకొచ్చారు. ఏపిలో రెండు నెల‌ల కాలంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y4H7CZ
via IFTTT

No comments:

Post a Comment

లాక్ డౌన్ వేళ ఏపీ నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న రెండు ప్రత్యేక రైళ్లు- కారణమిదే...

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ నిత్యావసర సరుకుల లభ్యత తగ్గిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి, ఎగ...